Posted inTelugu - Featured Telugu - Political News
కేసీఆర్ వి పిచ్చి సర్వేలు..! దుబ్బాక, జీహెచ్ఎంసీల్లో రుజువైంది అదే: విజయశాంతి
తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోన్న బీజేపీ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే సాగర్ లోనూ పునరావృతం చేయాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటివలే బీజేపీలో చేరిన నటి విజయశాంతితో…