అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వాలి: సీరత్‌ కపూర్

అమ్మాయంటే వంచిన తల ఎత్తకూడదు, గట్టిగా నవ్వకూడదు, నచ్చిన జాబ్‌ చేయకూడదు... మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ఇలాంటి ఆంక్షలు కూడా చాలావరకూ తగ్గాయి. అయితే ఇంకా కొన్ని చోట్ల స్వేచ్ఛ లేని అమ్మాయిలను చూస్తున్నాం. ‘‘అమ్మాయిలకు హద్దులు పెట్టొద్దు.. స్వేచ్ఛ ఇవ్వండి’’…

వైసీపీపై జనసేనాని ఫైర్: మీరెంత.? మీ బతుకెంత.?

‘హిట్లర్‌ని చూసింది ప్రపంచం.. ఉన్మాదుల్ని చూశాం.. వాళ్ళంతా ఆ తర్వాత ఏమైపోయారు.? వాళ్ళతో పోల్చితే మీరెంత.? మీ బతుకులెంత.?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. పంచాయితీ ఎన్నికల వేళ అధికార పార్టీ అరాచకాల్ని తట్టుకుని…

పరిటాల శ్రీరామ్ కోడ్ ఉల్లంఘన..! కేసు నమోదు చేసిన పోలీసులు

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ధర్మవరంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఆమె తనయుడు శ్రీరామ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా శ్రీరామ్ ప్రచారం నిర్వహించారని ఆయనపై పోలీసు కేసు నమోదైంది. స్థానిక 10వ వార్డులో ప్రచారం సందర్భంగా శ్రీరామ్ నిబంధనలను…

బాలికలకు బ్రాండెడ్ న్యాప్ కిన్లు పంపిణీ చేయాలి: సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న 7 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా న్యాప్ కిన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…

‘చావు కబురు చల్లగా’ ట్రైలర్‌ వ‍చ్చేసిందోచ్‌!

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం సినిమా ‘చావు కబురు చల్లగా’. విభిన్న కథాంశంతో వస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌…

బంగారం స్మగ్లింగ్ కేసు: ఎన్నికల వేళ చిక్కుల్లో పడ్డ కేరళ సీఎం

ఆమధ్య కేరళ ను కుదిపేసిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయి విజయన్ పేరు బయటకు రావడం.. అదీ ఎన్నికల వేళ తీవ్ర కలకలం రేపుతోంది. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తున్న పార్శిల్‌లో 15 కోట్లు…

అభ్యర్ధులను ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్..! నందిగ్రామ్ నుంచే దీదీ

అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ లో రోజురోజుకీ హై టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ పోటీ చేసే స్థానాలపై అనేక ఊహాగానాలు…

ఆంధ్రపదేశ్‌లో ‘ఫ్యాక్ట్ చెక్’ అత్యవసరమేగానీ.!

తప్పుడు ప్రచారం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. మీడియా ముందుకొస్తే రాజకీయ నాయకులు మాట్లాడేవన్నీ అబద్ధాలే. వాటికి ‘ఫ్యాక్ట్ చెక్’ అనేది వుండదు. నోటికొచ్చింది వాగడానికే మీడియా మైకులు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. అన్ని…

మంత్రి రాసలీలల సీడీలో ఉన్న మహిళ ఎక్కడ?

కర్ణాటక మాజీ మంత్రి రమేష్‌ జార్కిహోళి రాసలీలల వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. ఇప్పటికే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన రమేష్ జార్కిహోళి విచారణకు పూర్తిగా సహకరిస్తాను అంటూ పేర్కొన్నాడు. మరో వైపు జార్కిహోళి రాసలీలల…

రిపబ్లిక్ టీవీ ఉవాచ: జగన్ సన్నిహితుల ఆర్థిక అక్రమాలపై కేంద్రం గుస్సా.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితులైన కొందరు వైసీపీ ముఖ్య నేతల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టిందా.? ఆయా వ్యక్తులు నిర్వహిస్తోన్న సంస్థల ‘ఆర్థిక వ్యవహారాల్లో లొసుగుల్ని’ కేంద్రం గుర్తించిందా.? ఈ విషయమై కొందరు…

బాలయ్య ప్రచారం.. ‘చేతులు కాలాక’ ఉపయోగమేంటో.!

తెలుగుదేశం పార్టీ నిండా మునిగిపోయింది.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో ప్రయోజనమే లేదు. కానీ, వున్నంతలో ఉనికిని చాటుకోవాలన్న ఆరాటం తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినాయకత్వం శ్రీకారం చుట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు…

సుశాంత్‌ని హత్య చేసిన హంతకుడు వాడే

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్‌లు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ఆమె ట్విట్టర్ ఖాతా స్థంభించడంతో ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్ట్‌ లు పెడుతుంది. ఇలాంటి సమయంలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య చాలా…