మహేష్ – త్రివిక్రమ్ మూవీకి ముహూర్తం ఖరారు

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చిత్రం అంటే దానికి ఉండే హైప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా కల్ట్ హిట్స్ గా నిలిచాయి. ఈ…

శింబు మానాడు రీమేక్ లో నాగ చైతన్య?

వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో రూపొందించిన చిత్రం మానాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. టైమ్ లూప్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో…

సమంతపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత కొంత మానసిక వేదనకు గురైంది. తాజా పరిస్థితుల నుంచి బయట పడాలని తన స్నేహితు రాలు శిల్పారెడ్డితో కలిసి రిషీకేష్ యాత్రకు వెళ్లడం.. అక్కడి పుణ్యక్షేత్రాల్లో విహరించి ప్రత్యేక పూజాలు చేసి హైదరాబాద్ తిరిగి వచ్చిన…

పాపులర్ సింగర్ ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ!

వెండితెరపై ఇప్పటి వరకు వారసులదే హవా నడుస్తూ వస్తోంది. అత్యధిక భాగం వారసులే ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వన్ కల్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ పంజా వైష్ణవ్ తేజ్.. ఇక…

సర్కారు వారి పాట టీమ్ మళ్ళీ సిద్ధమైంది

డిసెంబర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట లాస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. మహేష్ మోకాలికి శస్త్రచికిత్స జరగడం, తర్వాత కరోనా థర్డ్ వేవ్, సర్కారు వారి పాట టీమ్ లో…

మాస్ దసరా బుల్లోడితో సరదాల కీర్తి

అందాల కథానాయిక కీర్తి సురేష్ కి చెప్పుకోదగ్గ హిట్లిచ్చింది కుర్రహీరోలే. నాని - విజయ్ దేవరకొండ లాంటి యువహీరోల సినిమాలతోనే బ్లాక్ బస్టర్లు అందుకుంది. ఇంతకుముందు నాని సరసన నేను లోకల్ అనే హిట్ చిత్రంలో నటించింది కీర్తి సురేష్. దాదాపు…

చింతామణి నాటకం నిషేధాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ఎంపీ రఘురామకృష్ణ రాజు

ఆంధ్రప్రదేశ్ లో చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఈ నిర్ణయంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో పిల్…

ముంబైలో విలువైన సమయం సోదరితోనే!

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షెడ్యూల్ బ్రేక్ లో ఉన్నారు. డిసెంబర్ అంతా `ఆర్.ఆర్.ఆర్` ప్రమోషన్స్ లో బిజీ అయిన చరణ్ ఆకస్మికంగా రిలీజ్ వాయిదా పడటంతో కొంత నిరాశపడ్డారు. అయితే అప్పటివరకూ ఊపిరి తీసుకోకుండా ప్రచారం కోసం…

‘వీరమల్లు’లో ప్రతి సెట్ ఒక హైలెట్!

మొదటి నుంచి కూడా పవన్ కల్యాణ్ యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన కథలను ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ఈ రెండింటికి కూడా ఆయన మాస్ టచ్ ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వచ్చాడు. అయితే తన కెరియర్లోనే మొదటిసారిగా ఆయన…

దిల్ రాజు ఎందుకలా అబద్ధం చెప్పాడు

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేసిన సినిమాని తాను చేశానని పేరేసుకోవడం... ఒకరి కథని తన కథే అని చెప్పుకోవడం సర్వసాధారణం. అత్యథిక భాగం ఒకరి క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవాలని తద్వారా వార్తల్లో నిలవాలని ప్రయత్నించని వారంటూ వుండరు. అయితే…

నాపై కూడా ఐరన్ లెగ్ ముద్ర వేశారు: కీర్తి సురేశ్

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రను పోషించిన 'గుడ్ లక్ సఖి' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుధీర్ చంద్ర నిర్మించాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ గిరిజన యువతిగా కనిపిస్తుంది. ఊళ్లో…

కైకాలకి పద్మశ్రీ దక్కకపోవడం పట్ల అభిమానుల అసహనం!

కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. అయితే ఎప్పటి మాదిరిగానే ఈ సారి జాబితాలో కూడా కైకాల సత్యనారాయణ పేరు అందులో కనిపించలేదు. దాంతో ఈ విషయంలో చాలామంది తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కైకాల ఈ తరం నటుడు కాదు…