నాపై హత్యా ప్రయత్నం జరిగింది: శ్రీ సుధ

కొన్ని నెలల క్రితం టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై చీటింగ్ కేసు ఫైల్ చేసింది నటి శ్రీ సుధ. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్యామ్ తనను మోసం చేసాడని, తనను అన్ని విధాలా వాడుకున్నాడని శ్రీ సుధ ఆరోపించింది.…

వచ్చే వారమే ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై హోస్ట్ గా తన ప్రభావం ఎలాంటిదో ఇప్పటికే ఒక సారి నిరూపించాడు. బిగ్ బాస్ సీజన్ 1 కు హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ను ఇప్పటికీ బెస్ట్ హోస్ట్ గా అభిప్రాయపడుతుంటారు చాలా మంది.…

ఇంటర్వెల్ ఫైట్ సీన్.. కేజిఎఫ్ 2లో అరాచకం అంటున్నారే..!

దాదాపు మూడేళ్ళ క్రితం విడుదలైన కేజిఎఫ్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా ఇండస్ట్రీలతో పని లేకుండా విడుదలైన అన్ని చోట్లా సంచలనాన్ని నమోదు చేసింది. యష్ మాస్ స్క్రీన్ ప్రెజన్స్ కు తోడు, ప్రశాంత్ నీల్…

అందుకే నా మార్కెట్‌ని మించి ఖర్చుపెట్టాను

‘‘నా కెరీర్‌లో పెద్ద బడ్జెట్‌ సినిమా ‘మోసగాళ్ళు’. నా మార్కెట్‌ అంత లేదు. కానీ సినిమాపై నమ్మకంతో నా మార్కెట్‌ని మించి ఖర్చు పెట్టా. ఏ సినిమా అయినా నిర్మాతకి రిస్కే. కాకపోతే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు రిస్క్‌ తీసుకుంటామని ముందుకెళ్లా’’…

కోవిడ్‌ వల్ల చాలా మారిపోయాయి

‘‘కోవిడ్‌ వల్ల చాలా విషయాలు మారిపోయాయి. ఇండస్ట్రీకి ఓ రకంగా మేలు కూడా జరిగింది. కరోనా లాక్‌డౌన్‌లో ప్రపంచ సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. వాళ్ల అభిరుచి మారింది. దానికి తగ్గట్టుగా కొత్త కథలు, కొత్త ఐడియాలతో సినిమాలు చేయాలి. అది ఓ…

నిహారిక కొత్త సినిమా.. కీలక పాత్రలో విజయ్‌ సేతుపతి

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల న‌టిస్తోన్న ఓ మూవీ త్వరలో విడుదలకు సిద్దమైంది. ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిట్‌ను ఖారారు చేసి మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తాజాగా ప్రకటిచింది. ఈ సందర్భంగా…

షాదీ ముబారక్‌: ‘మొగిలిరేకులు’ సాగర్‌ హీరోగా సినిమా

బుల్లితెరలో నటించి మహిళల ఆదరాభిమానం పొందిన నటుడు సాగర్‌ ఆర్కే నాయుడు ఇప్పుడు వెండితెరపై హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన సాగర్‌ తొలిసారిగా హీరోగా నటిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌ రాజు నిర్మిస్తుండగా సాగర్‌ హీరోగా…

వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమాకు బిజినెస్ డీల్ క్లోజ్ చేసేసారుగా

తన తొలి చిత్రంతోనే సూపర్ రేంజ్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకునే దిశగా…

నగ్న ఫోటో అడిగిన ఫాలోయర్… దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శ్రీముఖి

సెలబ్రిటీలు తమ ఫాలోయర్స్ తో నిత్యం టచ్ లో ఉండడం కోసం ఎప్పటికప్పుడు వారితో ఇంటరాక్షన్ క్వశ్చన్ సెషన్ ను పెడుతుంటారు. రీసెంట్ గా తమకు సంబంధించిన ఫోటోను అడగమనప్పుడు శ్రీముఖిని ఒక నెటిజెన్ నీ నేకెడ్ ఫోటో పెట్టమని అడిగాడు.…

ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో కార్లు ఢీ

సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆమె జగిత్యాల పర్యటనలో ఉండగా ఈ సంఘటన జరిగింది.…

విజయవాడ పోలీసులకు నటి శ్రీసుధ ఫిర్యాదు

నటి శ్రీ సుధ విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారును గుద్దిన దుండగులు హత్యాయత్నానికి ఒడిగట్టారని ఫిర్యాదు చేశారు. సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె. నాయుడుపై తనకు అనుమానం ఉందని పోలీసులకు తెలిపారు. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి…

మోసగాళ్లు ట్రైలర్: అతి పెద్ద ఐటి స్కామ్ లో మంచు విష్ణు, కాజల్

మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న చిత్రం మోసగాళ్లు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.…