కళ్యాణ్ దిలీప్ సుంకర ‘పవనిజం’.. సమాజంలో ‘మార్పు’ కోసం.!

ఒకప్పుడు ఆయన జనసేన పార్టీలో వుండేవారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. మామూలుగా ఇలాంటి సందర్భాల్లో, జనసేన మీద విమర్శలు చేయడం అనేది ఆయా నాయకులకు అలవాటే. కానీ, నిఖార్సయిన జనసైనికుడిగా కళ్యాణ్ దిలీప్…

రఘురామకి రెమ్యునరేషన్ స్టార్ హీరోల కంటే ఎక్కువా.?

ఒ న్యూస్ ఛానల్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కోసం దాదాపు 10 కోట్లు వెచ్చించిందట. ఎంత గొప్ప విషయమిది.? పైగా, పేమెంట్ ‘యూరోల’ రూపంలో జరిగిందట. మరో ఛానల్ కూడా అదే తరహాలో చెల్లించి వుండాలి కదా.? ఇలాంటి…

దళిత సీఎం.. దళితులకు 3 ఎకరాల మాదిరిగానే దళిత బంధు

తెలంగాణ సీఎం దళితుల కోసం దళిత బంధు పథకంను తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. రాష్ట్రంలోని దళితులు అందరికి కూడా ఆర్థిక సాయం చేసేందుకు గాను ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ స్కీమ్‌ పై విజయశాంతి విమర్శలు చేశారు. హుజూరాబాద్…

నన్ను చంపేందుకు హంతకులతో మంత్రి చేతులు కలిపాడు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రజా జీవన యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించాడు. హుజూరాబాద్‌ లో ఆయన పాదయాత్ర నిర్వహించిన సమయంలో ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ రజాకారుల ను తలపించేలా పాలన కొనసాగిస్తున్నట్లుగా ఆరోపించాడు. జిల్లాకు…

జస్ట్ ఆస్కింగ్: 8.8 కోట్లకు ఎంపీ రఘురామ అమ్ముడుపోయారా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుమారు 8.8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారట. ఈ క్రమంలోనే టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా కనుసన్నల్లోనే ఆయన అధికార వైఎస్సార్సీపీ మీద బురద చల్లారట. అలాగని ‘బార్ అండ్ బెంచ్’లో వచ్చిన కథనం ఇప్పుడు రాజకీయంగా…

ప్రశ్నిస్తే కేసులు పెడ్తాం: అదే రాజకీయం.. అదే అణచివేత.!

ప్రతిపక్షంలో వున్నప్పుడు తాము ఏం చేసినా, అది ప్రజల కోసమేనని చెబుతుంటుంది ఏ పార్టీ అయినాసరే. ప్రశ్నిస్తాం, నిలదీస్తాం.. అంటూ బీభత్సమైన హంగామా చేయడం రాజకీయ పార్టీలకు కొత్తేమీ కాదు. చంద్రబాబు హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన వీధి పోరాటాల…

మహిళలకు పెద్ద పీట వేసిన జగన్‌

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి గత కొన్నాళ్లుగా ఆశావాహులు ఎదురు చూస్తున్న నామినేటెడ్‌ పోస్ట్‌ లను భర్తీ చేశాడు. మొత్తం 135 నామినేటెడ్‌ పోస్ట్ లను భర్తీ చేస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల ప్రకటించారు. ఆయన మొత్తం…

స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాకు సిద్దం

త్వరలో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్‌ లో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు పార్లమెంట్‌ లో లేవనెత్తాల్సిన విషయాల గురించి మాట్లాడటం జరిగింది.…

జస్ట్ఆస్కింగ్: రాజన్న రాజ్యమంటే ఏంటి.?

ఆంధ్రపదేశ్‌లో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోంది.. అంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ‘మా మా ప్రాంతాలకు లోబడి మేం రాజకీయాలు చేస్తున్నాం..’ అంటూ సోదరుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదాల గురించి…

ఏపీ నిరుద్యోగుల కోసం జనసేనాని పోరాటం

ఏపీలో జాబ్ క్యాలెండర్ వివాదం కొనసాగుతోంది. నిరుద్యోగులు లక్షల మంది వెయిట్‌ చేస్తుంటే కేవలం 10 వేల ఉద్యోగాలను వేయడం ద్వారా జగన్‌ ప్రభుత్వం ఏం చెబుతోంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఏపీలో ఆందోళన…

రఘురామకు స్పీకర్‌ అనర్హత నోటీసులు

అధికార పార్టీ వైకాపా రెబల్ ఎంపీ అయిన రఘురామ కృష్ణ రాజు పై అనర్హత వేటు వేయాల్సిందే అంటూ ఆ పార్టీ ఎంపీలు స్పీకర్‌ ఓమ్‌ బిర్లాకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కూడా రఘురామ రామపై ఇన్నాళ్లు ఎలాంటి…

గజినీ రాజకీయం: కేటీయార్ ఎవరో షర్మిలకు తెలియదట.!

2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల ప్రచారం చేస్తున్న రోజులవి. అప్పటి ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద విమర్శలు చేసే క్రమంలో అప్పటి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి…