నాకు రూ.2 వేల కోట్లు ఇవ్వండి నేను రాజీనామా చేస్తా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ లో గెలవడం కోసం ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించాడు. తన నియోజక వర్గం అభివృద్దికి నిధులు ఇవ్వాల్సిందిగా ఎన్ని సార్లు కోరినా…

ఈటెల చిన్నోడు.. కేసీయార్ పెద్దోడు.. ఇదే నిజం.. డౌటేముంది.?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తప్పులో కాలేశారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో ‘చాలా చిన్నోడు..’ అంటూ కేసీయార్ చేసిన వ్యాఖ్యలిప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. కేసీయార్ ఉద్దేశ్యం ప్రకారం, రాజకీయంగా ఈటెల బలం గురించి…

పోలవరం కన్నీళ్ళు: ఈ ఘనత చంద్రబాబుదా.? వైఎస్ జగన్‌దా.?

పోలవరం ప్రాజెక్టు ఘనత ఎవరిది.? అన్న విషయమై చాలా రచ్చ జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ హయాంలో.. జలయజ్ణం పేరుతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచారు. అంతకంటే ముందే, పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగిందన్నది బహిరంగ…

90 ఎంఎల్‌ సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. హుజూరాబాద్‌ లో ఈటెల రాజేందర్‌ చేస్తున్న పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ పాల్గొన్నాడు. ఆ సందర్బంగా కేసీఆర్ గురించి బండి సంజయ్‌…

దళిత బంధు కోసం రూ. లక్ష కోట్ల ఖర్చుకు సిద్దం

దళితులను ఆర్థికంగా ఆదుకునేందుకు అర్హులు అయిన దళితులు అందరికి కూడా ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం దళిత బంధు. ఈ పథకంను పైలెట్‌ ప్రాజెక్ట్‌ గా హుజూరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నట్లుగా కేసీఆర్‌ ప్రకటించాడు. ఈ…

గొడ్డలితో గుండెపోటు: 8 కోట్లు సుపారి ఇచ్చిన ప్రముఖులెవరు.?

గొడ్డలితో తెగ నరికితే గుండె పోటు వచ్చి చచ్చిపోవడమేంట్రా.? అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిపోయింది. ఔను మరి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్యను, గుండు పోటు కారణంగా సంభవించిన మరణంగా చిత్రీకరించేందుకు ‘కొందరు’ పడ్డ…

ఆ అప్పులకీ.. ఈ అభివృద్ధికీ సంబంధమేంటి బుగ్గన సారూ.!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విద్యాధికుడే.. అంతకు మించిన మాటకారి ఆయన. తిమ్మిని బమ్మిని చేయగల మేధావి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందన్నది విపక్షాల ఆరోపణ. ఈ విషయమై టీడీపీ నేత,…

వైఎస్ జగన్ సర్కారు వైఫల్యమే ఇది.. కనిపిస్తోందా.? లేదా.?

దేశంలోనే కరోనా వైరస్ కట్టడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో వుంది.. రికవరీల పరంగా ది బెస్ట్.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో రికార్డ్.. కరోనా టెస్టుల్లో మేటి.. వైద్య సౌకర్యాల కల్పనలో అత్యద్భుతం.. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని…

నా ముక్కుతో వారికి పనేంటో!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు. ఉద్యమ సమయంలో తన ముక్కు పై ఎంతో మంది కామెంట్స్ చేశారు. నన్ను తిటినన్ని తిట్లు మరెవ్వరిని కూడా తిట్టి ఉండదరు. అన్నింటిని భరించి తెలంగాణ సాధించుకున్నాం.…

పొలిటికల్ హ్యాకింగ్: పెను ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యం.!

‘నీకు తెలంగాణలో ఏసీబీ వుంటే, నాకు ఆంధ్రపదేశ్‌లో సీఐడీ వుంది.. ఖబడ్దార్..’ అంటూ కొన్నాళ్ళ క్రితం అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి అల్టిమేటం జారీ చేశారు. ‘ఓటుకు నోటు…

‘అమిత్ షాతో రఘురామ భేటీ..’ ఏపీ పరిణామాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వీరి భేటీలో ఏపీ రాజకీయాలు.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ జరిగింది. ప్రస్తుతం వైసీపీ వర్సెస్ రఘురామకృష్ణ రాజుగా పరిస్థితులు మారిపోయాయి.…

‘సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం’.. రఘురామ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. నిజాయితీ గల అధికారితో దీనిపై విచారణ చేయించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ నుంచి వ్యక్తులు విశాఖలో…