ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖాస్త్రం: వేలకోట్లు వచ్చేస్తాయా మరి.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు. పేదలందరికీ ఇళ్ళు నిర్మించి ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనీ, ఈ నేపథ్యంలో ఇప్పటికే 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామనీ, మౌళిక వసతుల కోసం…

కేటీఆర్ ను ‘ఇడియట్‌’ అంటూ దూషించిన ఖేమ్‌ చంద్ర

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా పేరున్న కేటీఆర్‌ను బీజేపీ అధికార ప్రతినిథి ఖేమ్‌ చంద్‌ శర్మ ఇడియట్‌ అంటూ దూషించాడు. టీకా విషయంలో అవగాహణ రాహిత్యంతో మాట్లాడటంతో పాటు అసత్య ప్రచారం చేస్తున్న కేటీఆర్‌ తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. తాజాగా కేటీఆర్…

కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు: బ్లేమ్ గేమ్.. షేమ్ గేమ్.!

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానిది మొండి వైఖరి.. అంటూ రాష్ట్రాలు దుమ్మెత్తి పోశాయి. ప్రధాని మోడీని గట్టిగా తిట్టగలిగినవారు తిట్టేశారు.. తిట్టలేనివారు మాత్రం సుతిమెత్తగా సన్నాయి నొక్కులు నొక్కారు. కేంద్రమేమో, వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రాలు బాధ్యతగా వ్యవహరించలేదంటూ ఆరోపించి చేతులు దులుపుకుంది.…

జాతినుద్దేశించి మోడీ ప్రసంగమట.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్తారా.?

కరోనా మొదటి వేవ్ విషయంలో ప్రభుత్వాల్ని పూర్తిగా తప్పు పట్టేయలేం. కానీ, సెకెండ్ వేవ్ విషయంలో మాత్రం వైఫల్యం ప్రభుత్వాలదే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా తక్కువ.. కేంద్ర ప్రభుత్వం వాటా చాలా చాలా ఎక్కువ. రాష్ట్రాల్ని అప్రమత్తం చేయాల్సిన కేంద్రం,…

మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు: ప్యాకింగ్ సొమ్ములెవడిస్తాడు.?

ఆనందయ్య నాటు మందు విషయమై జరుగుతున్న ‘రాజకీయ రాద్ధాంతం’లో కొత్త ట్విస్ట్. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. తమ డేటా చోరీ చేశారంటూ శేశ్రిత టెక్నాలజీ సంస్థ ఎండీ నర్మదా రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ఎందుకు రద్దయ్యింది చెప్మా.?

దారుణం, దుర్మార్గం, ఘోర అవమానం.. రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్రం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడమా.? కేంద్రం వద్ద రాష్ట్రం మోకరిల్లాలన్నంత అహంకారం కేంద్రం ప్రదర్శించడమా.? ఇలాంటి చాలా మాటలు చంద్రబాబు హయాంలో విన్నాం.. 2014 నుంచి 2018 వరకు టీడీపీ – బీజేపీ కలిసి…

జస్ట్ ఆస్కింగ్: షర్మిల, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించరేం.?

తెలంగాణలో నిన్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. ఓ ప్రైవేటు ఆసుపత్రి ఈ డ్రైవ్ నిర్వహిస్తే, తెలంగాణ పోలీస్ విభాగం సంపూర్ణ సహాయ సహకారాలు అందించింది. వ్యాక్సినేషన్ ఖరీదు.. ఒక్కో డోసుకీ 1400 రూపాయలు. 40 వేల మందికి పైగా ప్రజలు…

చెప్పినవీ, చెప్పనివీ చేసేస్తున్న జగన్ సర్కార్.. నిజమెంత.?

రెండేళ్ళ పాలన విషయమై అధికార వైసీపీ చేసుకుంటున్న ప్రచారం అంతా ఇంతా కాదు. పెన్షన్ల మొత్తాన్నీ పెంచేశాం.. విద్యార్థులకు స్కూల్ యూనిపాంలు అందించేస్తున్నాం.. అమ్మ ఒడి ఇస్తున్నాం.. జగనన్న వసతి దీవెన సహా చాలా చాలా చేసేశాం, చేసేస్తూనే వున్నాం. దాదాపుగా…

చంద్రబాబుకి కుప్పంలో షాక్..! ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాంటూ జెండా

కొన్నాళ్లుగా టీడీపీలోకి ఎన్టీఆర్ ను తీసుకురావాలనే డిమాండ్లు ఊపందుకున్న విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో 2024 సీఎం జూనియర్ ఎన్టీఆర్ అనే ఫ్లెక్లీ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికల అనంతరం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు…

విశాఖలో పోలీసుల తీరు జగన్ ఫ్యాక్షన్ పాలన తలపిస్తోంది: లోకేశ్

విశాఖపట్నంలో లక్ష్మీ అపర్ణ అనే కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్ పై పోలీసుల తీరు సోషల్ మీడియాలై వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్లో స్పందించారు. అపోలో ఆసుపత్రిలో విధులు ముగించుకుని ఇంటికి…

ఆనందయ్య మందుతో వైసీపీ వ్యాపారం: అచ్చెన్నాయుడు

ఏపీలో ఆనందయ్య మందుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా అధికార పార్టీపై ఏపీ టీడీపీ అధ్యక్షుడ అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఆనందయ్య మందుతో పేరుతో వైసీపీ దొంగ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. మందుకు అనుమతి రాకముందే అమ్ముకునేందుకు…

వైఎస్ జగన్‌లో ఈ మార్పు దేనికి సంకేతం.?

దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కరోనా వైరస్ వ్యాక్సినేషన్ విషయమై కేంద్రం తీరుని తప్పుపడుతున్నారు. వ్యాక్సినేషన్ వ్యవహారం మొత్తాన్నీ కేంద్రం తన కనుసన్నల్లో నడిపిస్తోంది. రాష్ట్రాలకు టీకాల కేటాయింపుల దగ్గర్నుంచి, విదేశాల్లో తయారయ్యే టీకాలను దేశంలోకి తీసుకొచ్చే విషయంలోనూ కేంద్రమే కీలక…