రెండేళ్ళ జగన్ పాలన: ఆ రెండు కేసుల సంగతేంటి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడానికి రెండు సంఘటనలు కీలక భూమిక పోషించాయంటారు రాజకీయ విశ్లేషకులు. వాటిల్లో ఒకటి కోడి కత్తి ఎపిసోడ్ కాగా, ఇంకొకటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య. ఈ రెండిటి విషయంలో వైఎస్…

కుట్రలకు భయపడేది లేదు: ఈటల సతీమణి జమున

‘మా గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవవు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున స్పష్టంచేశారు. హైదరాబాద్ శామీర్ పేటలోని తమ నివాసంలో…

కులం, మతం.. ఇదే రాజకీయం.. ఏ పార్టీ అయినా ఇంతే.!

టీడీపీ మహానాడు నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో, పార్టీకి చెందిన ముఖ్య నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య తదితరులు వర్చువల్ విధానంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యనమల – సోమిరెడ్డి మధ్య…

కరోనా పాండమిక్: ఔను, ఇదంతా నరేంద్ర మోడీ పుణ్యమే.!

కరోనా మొదటి వేవ్ సందర్భంగా రోజువారీ కేసులు లక్ష దాటలేదంటే.. అది ప్రధాని నరేంద్ర మోడీ ఘనతే. రెండో వేవ్ అత్యంత భయానకంగా వుంటుందనీ, రోజుకి 10 లక్షలు కేసులు నమోదయ్యే అవకాశం వుందని అధ్యయనాలు లెక్కేస్తే.. జస్ట్ నాలుగు లక్షల…

టీడీపీ నేత జీవీ ఆంజనేయులు హౌస్ అరెస్టు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోటప్పకొండ వద్ద ప్రమాణం చేయడానికి వెళ్తున్న ఆయన్ను పోలీసులు అడ్డుకుని, హౌస్ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. జీవీ ఆంజనేయులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు ఎన్నారైల నుంచి నిధులు…

రఘురామకి గాయాలు ఉన్నాయని ఆర్మీ ఆసుపత్రి చెప్పలేదు

వైకాపా రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఆర్మీ ఆసుపత్రి కాలికి ఎడిమా మాత్రమే ఉందని పేర్కొంది. ఆయన కాలిపై ఉన్నవి గాయాలు కాదని, ఆయన గాయాల బారిన పడ్డట్లుగా ఆసుపత్రి వర్గాల వారు నిర్థారించలేదు అంటూ సీఐడీ అధికారులు పేర్కొన్నారు. రఘురామ…

ఈటల పార్టీ మార్పు ముహూర్తం ఖరారు

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ పార్టీ మార్పునకు అంతా సిద్దమైంది. బీజేపీలో చేరడానికి ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకున్నట్టు సమాచారం. ఈనెల 31వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. భూకబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్.. ఆయన్ను కేబినెట్ నుంచి తప్పించిన…

నాటు మందు కాదది.. ఆనందయ్య ‘చట్నీ’.!

బాబు గోగినేని.. బిగ్ బాస్ రియాల్టీ షోలో చేసిన కుట్రల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనో అపర మేధావి. కరోనా వైరస్ ముప్పు తగ్గించడానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఓ నాటు వైద్యుడు ఆనందయ్య తనవంతుగా ప్రయత్నం చేశాడు.…

పాపం.. సస్పెండ్ చేయలేనంత చేతకానితనం అధికార పార్టీలది.!

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు, తెలంగాణలో ఈటెల రాజేందర్.. అధికార పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నర్సాపురం ఎంపీగా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ, వైసీపీకి దూరమయ్యారు. తెలంగాణ…

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ‘రాజకీయం’.. కేరాఫ్ ఢిల్లీ..

రాజద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, అనారోగ్య సమస్యల కారణంగా ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అవడం కాస్త ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఇక, ఈరోజు రఘురామ, ఆర్మీ…

ధూళిపాళ్ల తప్పేంటో చెప్పాలి: లోకేశ్

సంగం డెయిరీ విషయంలో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ధ్వజమెత్తారు. ఏపీలోని పాడి పరిశ్రమను గుజరాత్ కు అమ్మేందుకు వైసీసీ సర్కారు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. సంగం డెయిరీ కేసులో బెయిల్ పై…

రఘురామ డిశ్చార్జి.. నేరుగా ఎయిమ్స్ కు..

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జి అయ్యారు. అనంతరం నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ.. అక్కడ నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లి.. తదుపరి చికిత్స…