ఇంకో పాతిక వస్తాయనుకున్నాం: కేటీఆర్‌ నిర్వేదం

‘ఇంకో పాతిక సీట్లు గెలుస్తామనుకున్నాం.. కానీ, మా అంచనాలు నిజం కాలేదు. అయితే, ఓ పదిహేను చోట్ల చాలా తక్కువ ఓట్ల తేడాతోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయినాసరే, సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా టీఆర్‌ఎస్‌ని గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు..’ అంటూ తెలంగాణ…

తమిళుల తలరాతను తలైవా మార్చేనా?

రాజకీయ ప్రవేశంపై ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చే ఏడాది జనవరిలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడంతో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. తమిళుల తలరాతను మార్చడానికే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీ ప్రకటించారు. ఎనిమిది…

వ్యాక్సిన్‌ వచ్చినా మరో ఆరు నెలలు జాగ్రత్త అవసరం

కరోనా వ్యాక్సిన్‌ ను బ్రిటన్‌ ప్రభుత్వం వచ్చే వారం నుండి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేసింది. ఇతర దేశాల్లో కూడా కరోనా వ్యాక్సిన్‌ క్లీనికల్‌ ట్రయల్స్‌ చివరి దశకు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా జనవరి లేదా…

లోకల్‌ ఫైట్‌: జగన్‌ సర్కార్‌కి హైకోర్టులో చుక్కెదురు.!

కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల్ని ఫిబ్రవరిలో నిర్వహించడం కుదరంటూ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి షాక్‌ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ఈ మేరకు ప్రభుత్వానికి ఇప్పటికే రాష్ట్ర…

జస్ట్‌ ఆస్కింగ్‌: టేపులిస్తారట.. చెంబులూ ఇస్తారా మరి.?

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు సిద్ధాంతి.. అని వెనకటికి ఓ ముతక సామెత వుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయ నాయకులు, పార్టీల తీరు అలాగే అన్పిస్తోంది మరి. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్‌.. అన్ని ప్రధాన…

2021 రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా ఇంగ్లండ్ ప్రధాని.. ఆహ్వానించిన మోదీ

కరోనా నేపథ్యంలో దేశాధినేతల కలయికకు పరిస్థితులు అనుకూలించ లేదు. ఇప్పుడు ఇద్దరు అగ్ర దేశాధినేతల కలయికకు రంగం సిద్ధమవుతోంది. 2021 భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి…

కేసీఆర్‌ క్యాబినెట్‌లోకి కవిత.. అతి త్వరలో.!

లోక్‌సభ ఎన్నికల్లో ఓడినా, ఎమ్మెల్సీగా కుమార్తెకు పదవి ఇచ్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. చాలాకాలంగా మంత్రి పదవి విషయమై కుమార్తె కవిత నుంచి కేసీఆర్‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. నిజానికి, లోక్‌సభ కంటే కవిత అసెంబ్లీ…

కరోనాతో బీజేపీ ఎంపీ కన్నుమూత

కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రముఖులను బలి తీసుకుంది. ఇప్పటికే రాజకీయ మరియు సినీ దిగ్గజాలను కూడా కరోనా కాటుకు మృతి చెందారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ అభయ్‌ భరద్వాజ్‌ మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కరోనా…

ప్రకాశ్ రాజ్ పై బండ్ల గణేశ్ ఫైర్.. పవన్ ను ‘ఊసరవెల్లి’ అన్న వాఖ్యలపైనే

పవర్ స్టార్ కల్యాణ్ కు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో.. ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిన విషయమే. నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ పవన్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. రీసెంట్ గా నటుడు ప్రకాశ్ రాజ్…

సీఎం జగన్ కు ఊరట.. రెండు పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జడ్జిలపై ఆరోపణలతో సీఎం లేఖ రాయడం, బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి,…

ఎస్పీ బెదిరింపులట.. మండలి ఛైర్మన్‌కి లోకేష్‌ ఫిర్యాదు.!

గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తనను సోషల్‌ మీడియా వేదికగా బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ మండలి ఛైర్మన్‌కి ఫిర్యాదు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇదొక ఆసక్తికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చేమో. టీడీపీ కార్యకర్త మణిరత్నం…

ఇన్ సైడ్ టాక్: రఘురాముడిపై వేటుకి వేళయిందా?

ఏపీలో అధికార వైఎస్సార్ పార్టీ పక్కలో బల్లెంలా తయారైన ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు వేయించడానికి రంగం సిద్దమవుతోందా? ఈ అంశాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? ఇప్పటికే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించేలా…