రేపు హస్తినకు సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ

సీఎం జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. డిసెంబర్ 15 సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన…

సీఎం జగన్‌ పోలవరం టూర్‌: ఈ ప్రశ్నకు బదులేది.?

ఇంటి పునాదులు వేరు.. ప్రాజెక్టుల పునాదులు వేరు. పునాదులు దాటి ప్రాజెక్టు పైకి కనిపించాలంటే అది మహా యజ్ఞమే. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుకి పునాదులు పడ్డాయి. అయితే, నత్త నడకన సాగాయి. వైఎస్‌ జగన్‌ హయాంలో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో…

తేడా వస్తే తాట తీస్తా.. అక్బరుద్దీన్ హెచ్చరిక

మజ్లిస్ కార్పొరేటర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పష్టంచేశారు. పార్టీ కార్పొరేటర్లు తమ పదవులను అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం లేదా వేధింపులకు పాల్పడటం వంటివి చేస్తే ఊరుకునేది లేదన్నారు.…

వైఎస్‌ జగన్‌కి సోము వీర్రాజ బంపర్‌ ఆఫర్‌.!

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? ముందూ వెనుకా ఆలోచించకుండా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌కి ఓకే చెప్పేయొచ్చు. ఎందుకంటే, ఇలాంటి ఆఫర్‌ ఇంకోసారి రాదు. ఎటూ, వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి…

గవర్నర్‌ దత్తాత్రేయ కారు ప్రమాదం

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌.. మాజీ కేంద్ర మంత్రి.. బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లోయలోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో బండారు దత్తాత్రేయకు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురం…

ఎక్స్ క్లూజివ్: బిబి3 లో ‘ఆ’ అతి ఉండకుండా బోయపాటి జాగ్రత్తలు

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసమయంలోనే బోయపాటి గత సినిమా వినయ విధేయ రామ సినిమా కు సంబంధించిన కొన్న ట్రోల్స్‌ నందమూరి అభిమానులను…

కేటీఆర్‌ కోసమే కేసీఆర్‌ రాజీపడుతున్నారా.?

దెబ్బ మీద దెబ్బ.. మళ్ళీ మళ్ళీ దెబ్బ.. వరుసగా గులాబీ పార్టీకి దెబ్బలు తగులుతున్నాయి. కేసీఆర్‌ కుమార్తె కవిత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడం, దుబ్బాక ఉప ఎన్నికలో అన్నీ తానే అయి వ్యవహరించినా, పార్టీని హరీష్‌రావు గెలిపించలేకపోవడం.. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల…

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఏపీలో వైసీపీ గ్రాఫ్‌ పడిపోతోందా.?

‘దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి..’ అంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, అనధికారిక సర్వేలు షురూ అయ్యాయి. ఎవరు చేస్తున్నారో తెలియదుగానీ, కొన్ని సర్వేల ఫలితాలు మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపైనా, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలపైనా…

ఎట్టకేలకు ఏపీకి శ్రీలక్ష్మి.. సీఎంఓలో కీలక పోస్టు?

సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా విశ్వప్రయత్నాలు చేసిన ఆమె.. తాజాగా అనుకున్నది సాధించారు. ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసుతోపాటు వైసీపీ అధినేత జగన్ కేసుల్లో జైలుపాలైన శ్రీలక్ష్మి.. చివరకు బెయిల్ పై…

ఢిల్లీలో రజినీ పార్టీ పనులు

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ పార్టీ పెట్టబోతున్నాడు. ఇది చాలా కాలంగా వింటున్నదే. రెండు దశాబ్దాలుగా ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎట్టకేలకు పార్టీని పెట్టబోతున్నట్లుగా రజినీకాంత్‌ డేట్‌ ను కూడా ప్రకటించాడు. ఈనెల 31వ తారీకున పార్టీని ప్రారంభించి…

రైతు ఆదాయం పెంచాలన్నదే మా అభిలాష: మోదీ

దేశవ్యాప్తంగా రైతన్నల ఆదాయం పెంచాలన్నదే తమ అభిలాష అని, నూతన వ్యవసాయ చట్టాలతోనే అది సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్యనున్న అడ్డుగోడలు వీటితో తొలగిపోయాయని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల ఫలితంగా…

తిరుపతిని పవన్‌కు బీజేపీ వదలాలని అనుకోవడం లేదు

త్వరలో జరుగబోతున్న తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో బీజేపీ మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయం అయ్యింది. ఇప్పటికే ఉప ఎన్నిక విషయంలో రెండు పార్టీల మద్య చర్చలు కూడా జరిగాయి. ఢిల్లీ వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌ తో…