ఏపీలో కోవిడ్ సెకెండ్ వేవ్ పాపం.. నిమ్మగడ్డది మాత్రమేనా.?

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ పాపాన్ని, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మోపేందుకు అధికార వైసీపీ నానా తంటాలూ పడుతోంది. స్థానిక ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం ఎంతలా మొరపెట్టుకుంటున్నా వినకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు…

అప్పుడు నిమ్మగడ్డ.. ఇప్పుడు నీలం సాహ్నీ.. ఏం మారిందని.?

నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తెలుగునాట ఈ పేరు ఓ ప్రభంజనంలా మారిపోయింది. పత్రికల్లో బ్యానర్ హెడ్డింగులు, న్యూస్ ఛానళ్ళలో బ్రేకింగ్ న్యూసులు, చర్చా కార్యక్రమాలు.. అన్నీ ఈ పేరు చుట్టూనే తిరిగాయి కొద్ది నెలలపాటు. అధికార వైసీపీ చెప్పినట్టల్లా ఆడలేదన్నది నిమ్మగడ్డ…

ఎస్ఈసీకి షాక్: పరిషత్ ఏకగ్రీవాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అదేంటో, స్థానిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రెండో సీజన్ ప్రారంభమయ్యాక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది న్యాయస్థానాల్లో. చాలా విషయాల్లో ఎస్ఈసీ కి ఎదురు దెబ్బలు తగిలాయి, తగులుతూనే వున్నాయి. మాటలు తూలుతున్న మంత్రుల విషయంలో, ఓటర్లను…

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎన్నికల కమీషన్ సంచలన ఆదేశాలు

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధులుగా ప్రలోభాలు, బెదిరింపుల బారిన పడి నామినేషన్లు వేయనివారికి ఎన్నికల కమీషన్ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశం ఇస్తామని ప్రకటించింది. ఈమేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంచలన…

జస్ట్ ఆస్కింగ్: ప్రజా తీర్పుని వక్రీకరిస్తున్నదెవరు.?

పంచాయితీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ కి, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కీ మధ్య ‘కామెడీ పోరాటం’ జరుగుతోంది. ‘నువ్వు కొట్టినట్లు నటించు, నేను ఏడ్చినట్లు నటిస్తాను..’ అనే ఓ ఖచ్చితమైన అవగాహనతో ఇరు పార్టీలూ రాజకీయం చేస్తున్నట్లే కనిపిస్తోంది పరిస్థితి.…