ఈసీతో ఇలాంటి వివాదంపై వైఎస్ ఏం చేశారంటే..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పరేషాన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గట్టి పట్టుదలతో ఉండగా.. ఆయన పదవి నుంచి దిగిపోయే వరకు వాటిని నిర్వహించే ప్రసక్తే లేదని…

ఏపీలో లోకల్ ఫైట్: చిందర వందర గందరగోళమే అంతా.!

రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. హైకోర్టు ఆ షెడ్యూలుని సస్పెండ్ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యమే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. దాన్ని ఎస్ఈసీ, మరో బెంచ్‌లో సవాల్ చేసింది. ‘అంత అర్జంటుగా విచారణ జరపాల్సిన…