జిల్లాల్లో ఎస్‌ఈసీ పర్యటన

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పట్టుబట్టిన నిమ్మగడ్డ రమేష్‌ అనుకున్నది సాధించాడు. ప్రభుత్వం నుండి మొదట సహకారం అందకున్నా కూడా నోటిపికేషన్‌ ను జారీ చేయడం జరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ అధికారులు ఉద్యోగ సంఘాల వారు ఎన్నికల…

నిమ్మగడ్డ కొత్త బౌన్సర్.. వైసీపీ ప్రభుత్వానికి మైండ్ బ్లాంక్.!

దేన్నయినా వక్రీకరించడంలో వైసీపీ అధినాయకత్వానికి ప్రత్యేకమైన నైపుణ్యం వుంది. ‘ఏకగ్రీవాల విషయమై ప్రత్యేకంగా దృష్టి పెడతాం..’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబితే, దానికి నానా రకాల వక్రభాష్యాలూ చెప్పారు వైసీపీ నేతలు. అంతేనా, వైసీపీ ప్రభుత్వం…