Posted inTelugu - Featured Telugu - Political News
వ్యవసాయ చట్టాలు సరైనవే.. పంటకు కనీస మద్ధతు ధర ఉంటుంది: ప్రధాని మోదీ
‘రైతులు పండించిన పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర ఎప్పటికి కొనసాగుతుంది. కేంద్ర నాయకులు చర్చలకు వచ్చి వ్యవసాయ చట్టాలపై నేలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కృషి చేయాలి. ఇక్కడి నుంచే మరోసారి చర్చలకు ఆహ్వానిస్తున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభలో…