బీజేపీకి అన్నాడీఎంకే షాక్..! మమ్మల్ని డిక్టేట్ చేస్తే సహించేది లేదు..!!

తమిళనాడు రాజకీయాల్లోకి దశాబ్దాలుగా జాతీయపార్టీలు ఏవీ కూడా కాలు పెట్టలేకపోయాయి. కాకలు తీరిన రాజకీయ యోధులు, ద్రవిడ పార్టీలు, స్థానికత, భాషపై ప్రేమ.. మిగిలిన వారిని ఎవరినీ దరి చేరలేక పోవటానికి కారణం. కానీ.. ఇప్పుడు బీజేపీ దానిని సుసాధ్యం చేయాలని…

మన గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని

ఈసారి మన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రానున్నారు. ఈ మేరకు భారత్ లో ఆయన పర్యటన ఖరారైంది. ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు విదేశీ నేతను ఆహ్వానించడం…