రైతు ఆదాయం పెంచాలన్నదే మా అభిలాష: మోదీ

దేశవ్యాప్తంగా రైతన్నల ఆదాయం పెంచాలన్నదే తమ అభిలాష అని, నూతన వ్యవసాయ చట్టాలతోనే అది సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్యనున్న అడ్డుగోడలు వీటితో తొలగిపోయాయని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల ఫలితంగా…

దేశానికి అవసరం.. ఆంధ్రప్రదేశ్‌కి అక్కర్లేదా మోడీజీ.!

‘కేంద్రం నిధులు ఇస్తే, చంద్రబాబు తాత్కాలిక అసెంబ్లీ కట్టారు.. మేం ఇచ్చిన నిధుల్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు..’ అంటూ గత కొన్నేళ్ళుగా భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు నేతలు, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై తీవ్రస్థాయిలో…

2021 రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా ఇంగ్లండ్ ప్రధాని.. ఆహ్వానించిన మోదీ

కరోనా నేపథ్యంలో దేశాధినేతల కలయికకు పరిస్థితులు అనుకూలించ లేదు. ఇప్పుడు ఇద్దరు అగ్ర దేశాధినేతల కలయికకు రంగం సిద్ధమవుతోంది. 2021 భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి…