Posted inTelugu - Featured Telugu - Political News
రైతు ఆదాయం పెంచాలన్నదే మా అభిలాష: మోదీ
దేశవ్యాప్తంగా రైతన్నల ఆదాయం పెంచాలన్నదే తమ అభిలాష అని, నూతన వ్యవసాయ చట్టాలతోనే అది సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్యనున్న అడ్డుగోడలు వీటితో తొలగిపోయాయని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల ఫలితంగా…