‘సారా’జకీయం: జగన్, చంద్రబాబు కలిసి ఆడుతున్న నాటకమా.?

రాష్ట్రంలో ‘లిక్కర్’ చుట్టూ రాజకీయం నడుస్తోంది. అంతకు మించిన అంశాలు చాలానే వున్నా, అత్యంత వ్యూహాత్మకంగా బడ్జెట్ సమావేశాలు పక్కదారి పట్టాయి. ప్రజా సమస్యలేవీ చర్చకు రావడంలేదు. కేవలం లిక్కర్ చుట్టూనే రచ్చ నడుస్తోంది. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత…

జయము జయము చంద్రన్నా.! జగనన్నా.! ప్రజల పరిస్థితేంటన్నా.!

అదిగదిగో రాజధాని అమరావతి.. ఇదిగిదుగో పోలవరం. అక్కడ కనిపిస్తోందా కడప స్టీలు ప్లాంటు. ఇదిగో ప్రత్యేక హోదా.! ఎన్నెన్ని కబుర్లు చెప్పారు.? కబుర్లు, కహానీలతో టైమ్ పాస్ చేశారు. ఏదీ ఎక్కడ అమరావతి.? అంటే, చంద్రబాబు హయాంలో కట్టిన కొన్ని భవనాల…

Jagan To Oblige Balayya Request?

YSR Congress party president and Andhra Pradesh chief minister Y S Jagan Mohan Reddy might have utter contempt towards Telugu Desam Party president N Chandrababu Naidu and his family, but…

జగనన్న చెప్తాడంతే.! చెప్పాడంటే, చెయ్యడంతే.!

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడల్ని వంచారా.? లేదాయె.! పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేశారా.? లేదాయె.! రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు చేశారా.? చెయ్యరాయె.! కడప స్టీలు ప్లాంటు కట్టి తీరతామన్నారు.. కట్టారా.? కట్టరాయె.! ఒకటా.? రెండా.? చెప్పుకుంటూ పోతే చాలానే.…

జగనన్న విద్యాదీవెన నగదు జమ..! చదువుతోనే మార్పు: సీఎం జగన్

విద్యతోనే జీవితంలో మార్పులు వస్తాయని.. పేదరికం చదువుకు అడ్డం కాకూడదని సీఎం జగన్ అన్నారు. ‘జగనన్న విద్యాదీవెన’ పధకంలో భాగంగా నగదును సీఎం క్యాంపు కార్యాలయం నుంచి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అర్హులైన వారందరికీ…

మూడు జిల్లాలూ.. ముగ్గురి ఆశలూ… ?

తూర్పు గోదావరి జిల్లా అంటే ఇప్పటిదాకా పెద్ద జిల్లా. భౌగోళికంగా చూసుకుంటే ఏపీలోనే నంబర్ వన్ గా ఉంటోంది. ఇక ఎమ్మెల్యేలు మొత్తం 19 మంది ఉన్నారు. అయితే కొత్త జిల్లాల పేరుతో దీనిని మూడు ముక్కలు చేస్తున్నారు. కోనసీమ తూర్పుగోదవరి…