కోవిడ్ కుంటి సాకు: బులుగు రాజకీయం.. అంతా ఫేకు.!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి 300 రూపాయల టిక్కెట్ కొనుగోలు చేస్తే, కోవిడ్ 19 ఇబ్బందులుండవ్. అదే సర్వదర్శనానికి అయితే మాత్రం కోవిడ్ 19 సమస్యలొస్తాయ్. స్కూళ్ళు తెరిస్తే కరోనాతో ఇబ్బందులుండవ్.. సినిమా థియేటర్లు తెరవడానికీ కరోనాతో సమస్యలు…

కోవిడ్ కుంటి సాకు: బులుగు రాజకీయం.. అంతా ఫేకు.!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి 300 రూపాయల టిక్కెట్ కొనుగోలు చేస్తే, కోవిడ్ 19 ఇబ్బందులుండవ్. అదే సర్వదర్శనానికి అయితే మాత్రం కోవిడ్ 19 సమస్యలొస్తాయ్. స్కూళ్ళు తెరిస్తే కరోనాతో ఇబ్బందులుండవ్.. సినిమా థియేటర్లు తెరవడానికీ కరోనాతో సమస్యలు…

వివేక హత్య కేసులో జగన్ మేనమామ విచారణ

మాజీ మంత్రి.. ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసు సీబీఐ విచారిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసులో ఇప్పటికే ఎంతో మందిని విచారించారు. తాజాగా సీఎం మేనమామ అయిన రవీంథ్రనాథ్‌ రెడ్డిని కూడా…

జగన్ బెయిల్ రద్దు కేసు తుది దశకు

ఏపీ సీఎం అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఆయన ప్రస్తుతం బెయిల్‌ పై బయట ఉన్నాడు. సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్‌ పై బయట ఉండి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారు..…