ఏపీ సీఎస్ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ నెలఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు. క్యాబినెట్ సమావేశంలో భాగంగా ఆమెను సత్కరించారు. మంత్రిమండలి సభ్యులు కూడా…

ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన కేసు: హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

‘ఆంధ్రప్రదేశ్‌ లో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందా.? లేదా.? అన్న విషయాన్ని తేల్చుతాం’ అంటూ హైకోర్టు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పు పడుతున్న విషయం తెల్సిందే. ఇది రెండు వ్యవస్థల మధ్య పోరాటంగా తయారైంది. రాష్ట్రంలో…

మా సీఎం కంటే జగన్‌ ఎంతో నయం

ఏపీ ప్రభుత్వం 56 బీసీ కార్పోరేషన్‌ లకు ఒకే సారి చైర్మన్లను నియమించి అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలో బీసీలకు ఎవ్వరు చేయని విధంగా ఏపీలో వైకాపా ప్రభుత్వం చేస్తున్నదంటూ వైకాపా నాయకులు అంటున్నారు. చైర్మన్ల నియామకం కార్యక్రమానికి పాండిచ్చేరి రాష్ట్ర…