ఢిల్లీకి వైఎస్‌ జగన్‌: 3 క్యాపిటల్స్‌పై తీపి కబురు కోసమేగానీ.!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. ‘అయినను పోయి రావలె హస్తినకు..’ అన్న చందాన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం, ఆయా విషయాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించడం, ‘చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి’ అంటూ వైసీపీ శ్రేణులు చెప్పడం,…

పోలవరం ఎత్తు.. పెంచుకుంటూ పోతారట.!

మొన్న సామాజిక పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్ల విషయమై ‘పెంచుకుంటూ పోతాం’ అని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘బుకాయిస్తున్న’ వైనం గురించి విన్నాం. ఇప్పుడిక, పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కూడా జగన్‌ సర్కార్‌ ‘పెంచుకుంటూ పోతాం’ అంటోంది. ప్రస్తుతానికైతే పోలవరం…