రేపు హస్తినకు సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ

సీఎం జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. డిసెంబర్ 15 సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన…

సీఎం జగన్‌ పోలవరం టూర్‌: ఈ ప్రశ్నకు బదులేది.?

ఇంటి పునాదులు వేరు.. ప్రాజెక్టుల పునాదులు వేరు. పునాదులు దాటి ప్రాజెక్టు పైకి కనిపించాలంటే అది మహా యజ్ఞమే. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుకి పునాదులు పడ్డాయి. అయితే, నత్త నడకన సాగాయి. వైఎస్‌ జగన్‌ హయాంలో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో…

వైఎస్‌ జగన్‌కి సోము వీర్రాజ బంపర్‌ ఆఫర్‌.!

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? ముందూ వెనుకా ఆలోచించకుండా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌కి ఓకే చెప్పేయొచ్చు. ఎందుకంటే, ఇలాంటి ఆఫర్‌ ఇంకోసారి రాదు. ఎటూ, వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి…

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఏపీలో వైసీపీ గ్రాఫ్‌ పడిపోతోందా.?

‘దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి..’ అంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, అనధికారిక సర్వేలు షురూ అయ్యాయి. ఎవరు చేస్తున్నారో తెలియదుగానీ, కొన్ని సర్వేల ఫలితాలు మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపైనా, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలపైనా…

ఎట్టకేలకు ఏపీకి శ్రీలక్ష్మి.. సీఎంఓలో కీలక పోస్టు?

సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా విశ్వప్రయత్నాలు చేసిన ఆమె.. తాజాగా అనుకున్నది సాధించారు. ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసుతోపాటు వైసీపీ అధినేత జగన్ కేసుల్లో జైలుపాలైన శ్రీలక్ష్మి.. చివరకు బెయిల్ పై…

జగన్‌ సారూ.. ఇంతకీ ‘ఏలూరు పాపం’ ఎవరిది.

వింత అనారోగ్య సమస్యతో దాదాపు 700 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఏలూరు నగరంలో. ఏలూరులో.. అందునా ఓ ప్రాంతంలోనే ప్రత్యేకంగా ఈ అనారోగ్య సమస్య తెరపైకొచ్చింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు అధికారికంగా. అనధికారిక లెక్కల విషయమై కొంత గందరగోళం…