వైభవంగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముడి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవానికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆల‌యానికి చేరుకున్న ముఖ్యమంత్రికి టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అర్చకులు…

శ్రీకాకుళం రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..

శ్రీకాకుళం జిల్లాలో రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై వివరాలు తెలుసుకున్న సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల సహాయసహకారాలు అందించాలని…