Posted inTelugu - Featured Telugu - Political News
ఏపీ వైసీపీ నేతలకు కోవిడ్ వస్తే, హైద్రాబాద్ పరిగెడుతున్నారెందుకు.!
అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించేశామని వైసీపీ చెప్పుకుంటోంది. కరోనా నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైద్రాబాద్కే పరిమితమైపోయారన్న వైసీపీ విమర్శల సంగతి సరే సరి. మరి, వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు.? కరోనా…