Posted inTelugu - Featured Telugu - Political News
కేసీయార్, జగన్.. ఇప్పుడేమో దోస్తీ, అప్పుడేమో కుస్తీ.!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలుసుకున్నారు. అదీ ఓ వివాహ వేడుకలో ఈ కలయిక చోటు చేసుకుంది. కులాసా కబుర్లు చెప్పుకున్నారు. ఇరువురూ చాలా అంశాల గురించి చర్చించుకున్నారట కూడా. మంచిదే కదా.! కానీ, ఈ ‘స్నేహపూర్వక వాతావరణం’…