Posted inTelugu - Featured Telugu - Political News
‘కనీసం ప్రాణాలతో వచ్చాను..’ పంజాబ్ సీఎంపై ప్రధాని మోదీ అసహనం..!
పంజాబ్ రాష్ట్రంలో తనకు ఎదురైన చేదు అనుభవంపై ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చండీఘడ్ లోని భఠిండా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి కార్యక్రమ స్థలికి హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉండగా…