అక్కడ జగన్, ఇక్కడ షర్మిల.. ఇదీ అసలు రాజకీయం.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విభేదించి, తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు గతంలో సాక్షాత్తూ వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. ‘పార్టీ పెట్టొద్దన్ని జగన్ వారించారు.. అయినా, షర్మిల వినలేదు. వైసీపీతో, షర్మిలకు సంబంధాలు ఇకపై…

వైసీపీ కోసం మళ్ళీ ‘పీకే’ వచ్చేస్తున్నాడట.. ఈసారి స్కెచ్ ఏంటో.!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నారట. గతంలో ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తే, ఈసారి ముఖ్యమంత్రి హోదాలో పాదయాత్ర చేస్తారట. ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు పాదయాత్ర చేయాలన్నది వైఎస్ జగన్ మోహన్…

రెస్ట్ ఇన్ పీస్ మీడియా.. జనసేనాని ప్రశ్నించేది ఇందుకే మరి.!

Pawan Kalyan: ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా తెలుగు మీడియా చాలావరకు రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఏ వార్తని ‘కవర్’ చేస్తే ఏ పార్టీకి కోపం వస్తుందోనని ఆయా పార్టీలకు చెందిన మీడియా సంస్థలు తెగ ఆందోళన చెందుతుండడం వల్ల,…

వైఎస్ షర్మిల ఏపీలో ‘దీక్ష’ చేస్తే.. అనుమతిస్తారా.?

తెలంగాణకీ, ఆంధ్రప్రదేశ్‌కీ ‘తేడా’ ఏంటో స్పష్టంగా నిన్ననే అర్థమయ్యింది చాలామందికి. ఏపీలో రాజకీయాలెలా వున్నాయ్.? తెలంగాణలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయ్.? అన్నదానిపై చాలామందికి చాలా స్పష్టంగా అవగాహన వచ్చేసింది. తెలంగాణలో విపక్షాలు గొంతు విప్పడానికి అవకాశం వుంది. ప్రజల తరఫున నిలబడేందుకూ…

వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు.. జాకీలేసి లేపుతోన్న వైఎస్సార్సీపీ.!

చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు.. ఇది తప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పేరు కనిపించడంలేదు. ఔను, కనిపించదు కూడా. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వుంటే వైసీపీ వుండాలి.. లేదంటే టీడీపీ వుండాలి. నిజానికి, 2019 ఎన్నికల్లో టీడీపీ దాదాపుగా చచ్చిపోయింది.…

రఘురామకి డబుల్ ఝలక్: అయినా తగ్గేదే లే.!

‘ఎప్పుడైతే సాక్షి మీడియాలో వార్త వచ్చిందో, అప్పుడే నాకు సీబీఐ కోర్టు నుంచి వచ్చే తీర్పు పట్ల పెద్దగా ఆతృత లేకుండా పోయింది.. నమ్మకం కూడా పోయింది.. న్యాయస్థానాల నుంచి వచ్చే తీర్పులపై మాట్లాడేందుకు కొన్ని పరిమితులు వున్నాయి కాబట్టి.. అంతకు…

వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు.. జాకీలేసి లేపుతోన్న వైఎస్సార్సీపీ.!

చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు.. ఇది తప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పేరు కనిపించడంలేదు. ఔను, కనిపించదు కూడా. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వుంటే వైసీపీ వుండాలి.. లేదంటే టీడీపీ వుండాలి. నిజానికి, 2019 ఎన్నికల్లో టీడీపీ దాదాపుగా చచ్చిపోయింది.…

దేశ ప్రజలపై మోడీ సర్కార్ ‘పెగాసస్’ నిఘా పెట్టిందా.? లేదా.?

దేశ రక్షణ సంబంధిత అంశమిది.. అంటూ పెగాసస్ వ్యవహారంపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్, సుప్రీం కోర్టు యెదుట చిత్రమైన వాదన వినిపించింది. ‘పెగాసస్ స్పై వేర్’ వినియోగంపై సవివరమైన అఫిడవిట్ దాఖలు చేయలేమని నరేంద్ర మోడీ సర్కార్ చెప్పడాన్ని ఎలా…

జస్ట్ ఆస్కింగ్: ప్రభుత్వమే ‘ప్రైవేటు’ని అమ్మితే తప్పేంటి.?

సినిమా టిక్కెట్లను ప్రభుత్వం విక్రయించడమేంటి.? మటన్ దుకాణాల్ని ప్రభుత్వమే ‘మొబైల్ వాహనాల ద్వారా’ నిర్వహించాలను కోవడమేంటి.? మత్స్య సంపద విషయంలో ప్రభుత్వమెందుకు అత్యుత్సాహం చూపుతోంది.? అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? రోజుకో వివాదం తెరపైకొస్తోంది. మటన్ మార్ట్స్ విషయంలో ప్రభుత్వం వెనక్కి…

ఫోన్‌ ఎత్తేందుకు భయపడుతున్న టీ మంత్రి

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఏ సమయంలో ఫోన్ చేసినా ఎత్తుతాడు… మీడియా వారు అధికారులు ఎవరు చేసినా కూడా ఫోన్ ఆన్సర్‌ చేసి సమాధానం చెప్తాడు అనే పేరు ఉండేది. అందుకే ఆయన నెంబర్ చాలా మంది వద్ద ఉంటుంది.…

కేసీఆర్ డిసైడ్: హుస్సేన్ సాగర్ ఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

తెలంగాణ రాష్ట్రంలోని దళితులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తెలంగాణ ప్రభుత్వం.. బృహత్తర ప్రాజెక్టుకు త్వరలోనే కార్యరూపం తేబోతోంది. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో రూ.100 కోట్ల వ్యయంతో రాజ్యాంగ నిర్మాత భారత రత్న బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని…

‘అప్పు’ తెస్తున్నారు.. అంతేనా.? హోదా ఏమైనా తెచ్చేశారా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో 10 వేల కోట్ల రూపాయలు అప్పు చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చిందట. ఈ మేరకు రిజర్వు బ్యాంకుకి కేంద్రం సమాచారమిచ్చిందట. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గత కొద్ది రోజులుగా ఢిల్లీలో మకాం వేసి సాధించిన ఘనకార్యమిది.…