జగన్ బెయిల్ రద్దు కేసు తుది దశకు

ఏపీ సీఎం అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఆయన ప్రస్తుతం బెయిల్‌ పై బయట ఉన్నాడు. సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్‌ పై బయట ఉండి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారు..…

మరో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది విపక్ష పార్టీలకు కడుపు మంటగా ఉన్నాయంటూ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన…

నిరుద్యోగ నిరాహార దీక్షకు మా ఇంటికి రావద్దు

తెలంగాణలో కొత్తగా పుట్టిన షర్మిల పార్టీ వైఎస్సార్‌టీపీకి ఆదిలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక వైపు పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్న నేపథ్యంలో మరో వైపు షర్మిల పార్టీపై జనాల్లో కూడా ఆసక్తి కనిపించడం లేదు. షర్మిల…

రఘువీరారెడ్డి మళ్లీ తెరపైకి రానున్నాడా?

తెలుగు రాష్ట్రాల్లో కొంత రాజకీయ జ్ఞానం ఉన్న వారికి కూడా రఘువీరారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం రేసులో కూడా నిలిచిన ఆయన చాలా సందర్బాల్లో కాంగ్రెస్ అధినాయకత్వంకు అత్యంత సన్నిహితుడిగా పేరు దక్కించుకున్నాడు. రాష్ట్ర మంత్రిగా పార్టీ అత్యున్నత పదవులు…

సీఎం జగన్‌ కు సీబీఐ కోర్టు సమన్లు

వాన్ పిక్ వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్‌ 22న విచారణకు హాజరు అవ్వాల్సిందిగా కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. వాన్ పిక్ ప్రాజెక్ట్‌ వ్యవహారంలో మనీలాండరింగ్ కు…

ముఖ్యమంత్రిగారూ.. ఫేస్ మాస్కు ఇలాగేనా వాడేది.?

ఫేస్ మాస్కుని మొహం తుడుచుకోవడానికి ఎవరైనా వాడతారా.? స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అప్పటిదాకా తాను ధరించిన ఫేస్ మాస్కుని తీసి.. మొహం తుడుచుకున్నారు.. చెమటలు అంతలా పట్టేశాయ్ మరి. తూచ్, అదంతా ఫేక్.. ప్రసంగించేందుకోసం ఫేస్ మాస్కు…

ఏపీ సీఎం జగన్ రేటింగ్.. ఇంతలా పడిపోయిందేంటి చెప్మా.?

‘దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం.. దేశంలో ఎక్కడా జరగడంలేదు. కేంద్రం కూడా, రాష్ట్రం చేస్తోన్న అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు చూసి ముచ్చటపడుతోంది..’ అంటూ వైసీపీ నేతలు నిత్యం సొంత డబ్బా కొట్టుకుంటోన్న…

వైఎస్ జగన్ కూతుళ్ళ ప్రస్తావనెందుకు లోకేష్.?

రాజకీయాల్లో విమర్శలు అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి ఎప్పుడో చేరిపోయాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అన్ని పార్టీలదీ అదే తీరు. ఒకర్ని మించి ఇంకొకరు రాజకీయాల స్థాయిని దిగజార్చేందుకు తమవంతుగా కృషి చేస్తున్నారు. స్వాంత్రత్య దినోత్సవ సంబరాలు ఓ…

హుజూరాబాద్‌ లో కొండ సురేఖ

హుజూరాబాద్‌ లో పోటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇన్నాళ్లు ఎవరిని ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలని తీవ్ర చర్చలు జరిగాయి. రేవంత్ రెడ్డి ఆ మద్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హుజూరాబాద్‌ లో కాంగ్రెస్ పోటీ ఉండక పోవచ్చు…

జగన్‌పై జోగి రమేష్ ‘స్వామి భక్తి’: మంత్రి పదవి కోసమా.?

రాజకీయాల్లో వ్యక్తి పూజ సర్వసాధారణమైపోయింది. మంత్రి పదవి కోసమో, నామినేటెడ్ పదవి కోసమో ‘కాకా పట్టడం’, ‘వ్యక్తి పూజ’ చేయడం, ‘స్వామి భక్తిని’ చాటుకునేందుకు అడ్డమైన గడ్డీ తినడానికి వెనుకాడకపోవడం చాలాకాలంగా చూస్తున్న వ్యవహారమే. అది ఇప్పుడు ఇంకాస్త శృతిమించిందంతే. రాజ్యాంగాన్ని…

బులుగు పైత్యం: పవన్ కళ్యాణ్‌ని అమిత్ షా ఎందుకు కలవలేదు చెప్మా.?

కందకి లేని దురద కత్తి పీటకెందుకట.? జనసేన అదినేత పవన్ కళ్యాణ్, బీజేపీ సీనియర్ నేత.. కేంద్ర మంత్రి అమిత్ షాని కలవలేదట. పవన్ కళ్యాణ్‌కి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకలేదట. రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోయినందువల్ల భారతీయ జనతా…

పెట్రోల్ ధరపై స్టాలిన్ సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతోన్న సంగతి తెలిసిందే. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్క్ ను దాటేయడంతో సామాన్యులంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక డీజిల్ రేటు కూడా దాదాపుగా వందరూపాయలకు చేరువ కావడంతో నిత్యావసరవ వస్తువుల…