Posted inTelugu - Featured Telugu - Political News
జైల్లో మరుగు దొడ్లు కడించారు.. రాములమ్మ ఆవేదన
బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పేద ప్రజలపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని ఆమె ఖండించింది. ఖమ్మం జిల్లాకు చెందిన పోడు భూముల వివాదంలో కొందరు…