జైల్లో మరుగు దొడ్లు కడించారు.. రాములమ్మ ఆవేదన

బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పేద ప్రజలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని ఆమె ఖండించింది. ఖమ్మం జిల్లాకు చెందిన పోడు భూముల వివాదంలో కొందరు…

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: ఇదేం ట్విస్ట్ మహాప్రభో.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయి రెండేళ్ళు పూర్తయినా, ఇంకా ఈ కేసులో దోషులెవరో తేలలేదు. సీబీఐ, ఇటీవల పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ అనే వ్యక్తిని గోవాలో అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత ఈ…

పోలీస్ రాజకీయం: ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సీన్ ఎంత.?

బహుజన్ సమాజ్ పార్టీలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేరారు. ఈ మేరకు ఓ భారీ బహిరంగ సభ నిర్వహించారు. నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఛాలెంజ్ చేసేశారు ప్రవీణ్ కుమార్.. అదే వేదిక నుంచి.…

బీఎస్పీలో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించారు. అన్నట్లుగానే నల్లగొండ పట్టణంలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో ఆయన బీఎస్పీలో చేరారు. బీఎస్పీ జాతీయ ఓ ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్‌ కుమార్‌ ఆ పార్టీలో…

జనసేన భావజాలం.. ప్రజలకు అర్థమవుతోందా.?

పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది.. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని వైసీపీ, టీడీపీ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందాన.. విలువైన జలాల్ని వృధాగా సముద్రంలోకి వదిలేసుకుంటున్న దుస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇంకోపక్క, రాష్ట్రాన్ని…

మోడి-జగన్ మధ్య హనీమూన్ ముగిసిందా ?

తాజా వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని స్వయంగా మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. మంత్రి వ్యాఖ్యలు దేనికి సంకేతం అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రప్రభుత్వానికి…

షర్మిలక్కా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ ఆ విమర్శలు వర్తిస్తాయా.?

‘ఉద్యోగులకు జీతాలివ్వాలన్నా.. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా.. ప్రభుత్వం భూములు అమ్మాల్సిందే..’ అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. అయితే, షర్మిల విమర్శలు చేసింది తెలంగాణ ప్రభుత్వం మీద. మరి, ఆంధ్రప్రదేశ్…

హుజూరాబాద్‌ లో దళిత అభ్యర్థి

ఈటెల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ కు ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కౌశిక్ ఉంటాడని అంతా భావించారు. కాని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా కొత్త రాజకీయంకు కేసీఆర్‌ తెర తీశారు. హుజూరాబాద్‌ వెదికగా కేసీఆర్‌…

షర్మిలక్కా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ ఆ విమర్శలు వర్తిస్తాయా.?

‘ఉద్యోగులకు జీతాలివ్వాలన్నా.. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా.. ప్రభుత్వం భూములు అమ్మాల్సిందే..’ అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. అయితే, షర్మిల విమర్శలు చేసింది తెలంగాణ ప్రభుత్వం మీద. మరి, ఆంధ్రప్రదేశ్…

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ లో రఘురామకు ఎంపీ మాధవ్‌ వార్నింగ్‌

దేశ పార్లమెంట్ అంటే అత్యున్నత వేదిక. అలాంటి వేదిక అయిన పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌ లో తనను సహచర ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్రంగా దూషిస్తూ వార్నింగ్‌ ఇచ్చాడు అంటూ వైకాపా రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆరోపించాడు. ఆయన…

పీవీ సింధు కులం కోసం వెతికేశారట.. కుల పైత్యం చచ్చేది ఎలా.?

140 కోట్ల మంది భారతీయులున్న మన దేశం నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఎందుకు తయారవలేకపోతున్నారు.? అంతర్జాతీయ పోటీల స్థాయికి ఎదిగినవారిలో కొందరు, ఆ తర్వాత దుర్భర జీవితం ఎందుకు గడపాల్సి వస్తోంది.? అలాంటివారిని చూసి, క్రీడల పట్ల ఆసక్తి మిగతావారిలో…

రివెంజ్ రాజకీయం.. కేరాఫ్ ఆంధ్రప్రదేశ్.!

అధికార పార్టీకి చెందిన నేతలు ఫిర్యాదులు చేయగానే, విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తల అరెస్టులు ఆగమేఘాల మీద జరిగిపోతాయ్.! అదే, అధికార పార్టీ నేతల మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా అస్సలు కేసులు నమోదు కావు. ఈ అభిప్రాయం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో…