లోకేశ్ పై అచ్చెన్న ప్రశంసలు..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశంసలు కురిపించారు. ఏపీలో పరీక్షల రద్దు విషయంలో ఆయన అలుపెరుగని పోరాటం చేశారని ప్రశంసించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, నిపుణులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, అందరినీ…

కేసులు ఎత్తేసుకున్నది చాలక.. హైకోర్టుపై నిందలా.?

హైకోర్టు తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారట. అలాగని ‘అక్కుపక్షి’లో రాతలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద గతంలో నమోదైన కొన్ని కేసుల్ని ఇటీవల ఎత్తివేస్తూ నిర్ణయాలు జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా విచారణ…

పీఎం పీఠం: మోడీకి పోటినిచ్చేదెవరు?

దేశంలో ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీని మించిన బలవంతుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. 2014లో చాయ్ వాలాగా.. సామాన్యుడిగా దేశ ప్రధాని పీఠమెక్కిన మోడీ ఇక అంచలంచెలుగా వెనుదిరిగి చూసుకోకుండా ఎదిగారు. అప్రతిహతంగా కొనసాగుతున్నారు. కరోనా లాక్ డౌన్ లో మోడీ…

కరోనా వైరస్.. కేసీయార్ ‘పారాసిటమాల్’ మంత్ర.!

‘కరోనా వైరస్ రాదు.. రానివ్వం.. వచ్చినా, పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది..’ అంటూ అసెంబ్లీ సాక్షిగా సెలవిచ్చారు కొన్నాళ్ళ క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కరోనా సోకినవారికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడటం అనేది…

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్య రీతిలో’ కౌంటర్ ఇచ్చేశారు మాజీ…

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో వాటిని కొనసాగిస్తున్నారు. తాజాగా ఏపీలో ఇంటర్ పరీక్షల…

తమిళనాడు కొత్త గవర్నర్ గా ఆ కేంద్ర మంత్రి?

తమిళనాడుకు కొత్త గవర్నర్ రాబోతున్నారు. ప్రస్తుత గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో అక్కడ కొత్త గవర్నర్ ను నియమించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్…

సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న.!

టీడీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోమారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసానికి కూతవేటు…

తెలుగు సినిమా కోసం ఆంగ్ల మీడియాపై ధ్వజమెత్తిన రకుల్ ప్రీత్

ఇటీవలే ఒక ఆంగ్ల మీడియా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి అని హెడ్డింగ్ పెట్టి ఒక ఆర్టికల్ రాసింది. దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. మీ క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్స్ అయినా పెట్టేస్తారా?…

సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న.!

టీడీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోమారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసానికి కూతవేటు…

కేసీఆర్ పైనే తొడగొట్టిన ఈటల

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందుగానే ఈటల రాజేందర్ మొదలెట్టాడు. కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. తన ప్రత్యర్థి ఎవరైనా సరే కేసీఆర్ పాలనను వ్యక్తిత్తవాన్ని టార్గెట్ గా చేసుకున్నారు. ‘ఆత్మగౌరవం’ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే అస్త్రంతో హుజూరాబాద్ లో…

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు పూర్తిగా ఇకపై తాళాలు పడిపోయినట్లే. ఇకపై ప్రత్యేక…