ఇంతకీ రఘురామ ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి బెయిల్ అయితే సుప్రీంకోర్టు మంజూరు చేసిందిగానీ, ఆయన బెయిల్ మీద విడుదలయ్యేందుకు మాత్రం ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే వున్నాయి. ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయితే, బెయిల్ మీద విడుదలవడంపై స్పష్టత వస్తుంది. ఆర్మీ…

ఈటల రాజేందర్ విషయంపై కిషన్ రెడ్డి క్లారిటీ

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేయడం మాత్రమే మిగిలున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరారని.. బీజేపీ నేతలను కలిసారనే వార్తలు వైరల్ అయ్యాయి.…

ఇంతకీ రఘురామ ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి బెయిల్ అయితే సుప్రీంకోర్టు మంజూరు చేసిందిగానీ, ఆయన బెయిల్ మీద విడుదలయ్యేందుకు మాత్రం ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే వున్నాయి. ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయితే, బెయిల్ మీద విడుదలవడంపై స్పష్టత వస్తుంది. ఆర్మీ…

కోవిడ్ చికిత్స: బాధితుల ఆస్తులు లాగేసుకున్న ప్రైవేటు ఆసుపత్రి

కరోనా సిత్రాలు.. అనాలా.? కరోనా వైపరీత్యాలు.. అనాలా.? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.. కరోనా బాధితుల్ని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు పీక్కు తినేస్తోంటే.! ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితులందరికీ వైద్య చికిత్స ఫ్రీ.. ఫ్రీ.. అంటోంది బులుగు బ్యాచ్. కాదు మొర్రో.. ఆరోగ్య…

ధూళిపాళ్ల కు బెయిల్ మంజూరు

తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇటీవల సంఘం డెయిరీ కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే. సంఘం డెయిరీ నిధులను అక్రమంగా వినియోగించారంటూ.. దారి మల్లించారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

సీఎం ఇంటికి బాంబు బెదిరింపు..! ఫోన్ చేసింది ఆకతాయి కాదు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటిని బాంబుతో పేల్చేస్తామంటూ వచ్చిన ఓ ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపింది. అయితే.. పూర్తి విచారణలో ఈ ఫోన్ కాల్ చేసింది ఓ మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలియడంతో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి…

కోవిడ్ 19 మీద ఖర్చు పెట్టిన 3 వేల కోట్లు ఏమైపోయాయ్ అధ్యక్షా.?

ఇటీవల ఆంధ్రపదేశ్ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఒకే ఒక్కరోజు ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశాల్ని నిర్వహించాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే సంగతి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తమ ప్రభుత్వం కేవలం కోవిడ్ కోసమే 2 వేల కోట్లు ఖర్చు…

ఇక ఈటల కుమారుడి వంతు..?

భూ కబ్జా ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయి అధికార పార్టీకి టార్గెట్ గా మారిన ఈటల రాజేందర్ వ్యవహారంలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈటల కుమారుడిపైనా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు అందింది. ఈటల కుమారుడు నితిన్ రెడ్డి…

నాటు మందు మాత్రమేనట.. ఎంత ‘నీటు’గా చెప్పారో.!

చావు కబురు చల్లగా చెప్పడమంటే ఇదే మరి. ఓ నాటు మందుని ఆయుర్వేద మెడిసిన్.. అనే కోణంలో ఎలా ప్రచారం చేయగలిగారు.? ప్రపంచానికి పెను సవాల్ విసిరిన కరోనా వైరస్ అనే మహమ్మారిని.. జస్ట్ మూలికా వైద్యంతో నయం చేసెయ్యగలమని ఎలా…

వైసీపీ గెలుపుకి రెండేళ్ళు: మాట తప్పారు.. మడమ తిప్పారు.?

ఎన్నికల హామీ మేరకు నవరత్నాల్ని అమలు చేస్తున్నామని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ, రాష్ట్ర ప్రజలకు చాలా చాలా అతి ముఖ్యమైన హామీలు ఇచ్చి మాట తప్పింది వైఎస్సార్సీపీ. సరిగ్గా రెండేళ్ళ క్రితం ఇదే రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…

ఎంపీ రఘురామకు బెయిల్.. ఇంతకీ ‘టార్చర్’ నిజమేనా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సర్వోన్నత న్యాయస్థానం ‘రాజద్రోహం’ కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆయన మీడియాతో ఈ కేసుకి సంబంధించిగానీ, ఇతర విషయాల గురించి గానీ మాట్లాడకూడదని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం. విచారణ కోసం పిలిస్తే వెళ్ళాలనీ, దర్యాప్తుని…

పంతాలకు పోకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి: పవన్

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తంచేశారు. ఇది ప్రజాస్వామ్యానికి, స్థానిక స్వపరిపాలనకు ఊపిరి పోసే తీర్పు అని అభివర్ణించారు. ఆ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు…