కుప్పంకు చంద్రబాబు సొంత ఖర్చు..! రూ.’కోటి’ తో ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు

కుప్పంలో యుద్ధప్రాతిపదికన వైద్య సదుపాయాలు కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నియోజకవర్గ సిబ్బందిని ఆదేశించారు కుప్పం ప్రభుత్వాసుపత్రిలో 35 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించనున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది నియామకాల కోసం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చర్యలు తీసుకోవాలని..…

కేసీఆర్.. ఆ మానవత్వం ఇప్పుడేమయ్యింది.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల కరోనా బారిన పడ్డారు.. కోలుకున్నారు. కేసీఆర్ మాత్రమే కాదు, ఆయన తనయుడు.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కూడా అయిన కేటీఆర్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం…

కరోనా కట్టడి: ఆంధ్రప్రదేశ్‌లో అదిరిపోయిందంతే.!

‘కరోనా కట్టడిలో ఇతర రాష్ట్రాల కంటే ముందున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. విపక్షాలే అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి..’ అంటూ అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ప్రభుత్వ…

జనం పిట్టల్లా రాలిపోతున్నారు.. మోడీజీ మీరెక్కడ.?

రాజకీయాల్లో పబ్లసిటీ స్టంట్లకి కేరాఫ్ అడ్రస్.. నరేంద్ర మోడీ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. గుజరాత్ మోడల్ చూపించి, దేశ ప్రజల్ని తనవైపుకు తిప్పుకున్న నరేంద్ర మోడీ, తొలిసారి పార్లమెంటుకి ఎన్నికవుతూనే, ప్రధాని అయ్యారు. దాంతో, దేశ భవిష్యత్తు కొత్త…

అంబులెన్సుల రగడ: ఇది ముమ్మాటికీ జగన్ సర్కార్ వైఫల్యమే

తెలంగాణ ప్రభుత్వం నిన్ననే స్పష్టత ఇచ్చింది అంబులెన్సుల్ని, తెలంగాణలోకి అనుమతించే విషయమై. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఓ ప్రకటన రాగానే, పొరుగు రాష్ట్రం ఆంధ్రపదేశ్ అప్రమత్తమవ్వాలి కదా.? తమ రాష్ట్రం నుంచి తెలంగాణకు వెళ్ళే కరోనా బాధితుల్ని అప్రమత్తం చేయాలి కదా.?…

గుడ్‌ న్యూస్‌.. ఆరోగ్య శ్రీలో కరోనా

పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా చికిత్స ను ఖచ్చితంగా ఆరోగ్య శ్రీలో చేర్చాల్సిందే అంటూ జనాలు డిమాండ్ చేస్తున్నారు. విపక్షాలతో పాటు అన్ని ప్రజా…

కేసీఆర్.. ఆ మానవత్వం ఇప్పుడేమయ్యింది.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల కరోనా బారిన పడ్డారు.. కోలుకున్నారు. కేసీఆర్ మాత్రమే కాదు, ఆయన తనయుడు.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కూడా అయిన కేటీఆర్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం…

పది పరీక్షల రద్దు చేయాలంటూ సీఎం జగన్ కు లోకేశ్ లేఖ

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసి.. విద్యార్థులను పాస్ చేయాలంటూ సీఎం జగన్‍కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. మరో మూడు వారాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరీక్షలు రద్దే చేసి…

అమిత్ షా కనిపించడంలేదు: ఎన్ఎస్ యూఐ

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనిపించడంలేదంటూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ యూఐ) ఫిర్యాదు చేసింది. ఆయన జాడ తెలియడంలేదంటూ ‘అమిత్ షా మిస్సింగ్’ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్వీట్లతో హోరెత్తించింది. దేశంలో కరోనా…

వైఎస్ ‘కాపు’ అయితే.. జగన్ ‘రెడ్డి’ ఎలా అయ్యాడు?: ఎంపీ రఘురామకృష్ణ రాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు మరోసారి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రెడ్డి కులంపై వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై సోషల్ మీడియా ద్వారా దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ…

రుయా ఆస్పత్రిలో మృతులకు రూ.10 లక్షల పరిహారం

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. మనం ఎంత కష్టపడుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మన చేతుల్లో లేని కొన్ని అంశాలకు మనమే…

అన్నాడీఎంకే అధికారం పళని స్వామికే

తమిళనాట ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీకి గట్టి షాక్ ఇచ్చి డీఎంకే అధినేత స్టాలిన్‌ సీఎంగా ఎన్నిక అయ్యాడు. దాంతో అన్నాడీఎంకే ప్రతిపక్ష హోదాలోకి వెళ్లి పోయింది. అమ్మ చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ పన్నీర్‌ సెల్వం…