రఘురామ వైధ్య పరీక్షల రిపోర్ట్‌ కవర్ ను ఓపెన్ చేసిన సుప్రీం

ఏసీపీ అరెస్ట్‌ చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు సికింద్రబాద్ తిరుమలగిరిలోని ఆర్మీ ఆసుపత్రిలో వైధ్య పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే. వైధ్య పరీక్షల రిపోర్ట్‌లను వైధ్యుల బృందం హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలో సీల్డ్ కవర్‌ లో సుప్రీం కోర్టుకు పంపించడం…

ప్రాణం విలువ తెలిస్తే.. ‘రుయా’పై అలా ఎందుకు స్పందించలేదు.?

తనకు ప్రాణం విలువ తెలుసంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయినవారి పట్ల అసెంబ్లీలో సంతాపం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. నిజమే, ఏ పాలకుడైనాసరే.. ప్రజల బాధల్ని గుర్తెరిగి పరిపాలించాలి.…

బడ్జెట్‌లో రాజధానికి దక్కిన నిధులు ఎన్ని?

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కీలకమైన శాఖలకు సంబంధించిన కేటాయింపుల్లో భారీగా కోత విధించారంటూ విమర్శించారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు కావాల్సిన…

సంచలనం: ఏపీ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల విషయమై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పరిషత్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 1వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కరోనా నేపథ్యంలో పరిషత్ ఎన్నికల నిర్వహణ…

అమిత్ షా ను కలిసిన రఘురామ కూతురు, కొడుకు

ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్‌ తదుపరి జరుగుతున్న పరిణామాలను కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. రఘురామ కుమార్తె ప్రియదర్శిని, మరియు కుమారుడు భరత్‌ లు ఢిల్లీ వెళ్లి హోం మంత్రి అమిత్…

కరోనాతో అనాధలైన చిన్నారులకు ప్రతినెలా 2500 ఆర్ధికసాయం: సీఎం కేజ్రీవాల్

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన చిన్నారులకు నెలకు 2500 ఆర్ధికసాయం అందిస్తున్నట్టు ప్రకటించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ సాయం వారికి 25ఏళ్లు వచ్చేవరకూ కొనసాగిస్తామని అన్నారు. దీంతోపాటు వారికి ఉచిత విద్య కూడా అందిస్తామని ప్రకటిచారు. కరోనాతో మరణించిన కుటుంబాలకు…

అప్పుడు జగన్.. ఇప్పుడు రఘురామ.. ఏం మారిందని.?

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది. ఎవరు అధికారంలో వున్నాసరే, ఇంకొకరు పోలీసు వ్యవస్థ మీద తమకు నమ్మకం లేదని అంటున్నారు. 2014 నుంచి 2019 వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వున్నారు.. ఆ…

మళ్లీ గంగుల వర్సెస్ ఈటల

భూ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన ఈటలను పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. అయితే, నేరుగా బహిష్కరించకుండా తనంతట తానుగానే పార్టీ నుంచి వెళ్లిపోయేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బాధ్యతను మంత్రి గంగుల…

‘బ్లాక్ ఫంగస్ కు చికిత్స ఆరోగ్యశ్రీలో..’: మంత్రి ఆళ్ల నాని

ఓవైపు కోవిడ్ ఉధృతితోనే అల్లాడిపోతున్న భారత్ ను బ్లాక్ ఫంగస్ మరోవైపు నుంచి బ్లాక్ ఫంగస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకీ దేశ వ్యాప్తంగా ఈ తరహా కేసులు భారీగా పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతూండటం…

నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది : రఘురామ

ఎంపీ రఘురామ కృష్ణం రాజు ను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సికింద్రబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మార్గంలో ఆయన్ను ఏపీ సీఐడీ అధికారులు మరియు పోలీసులు సికింద్రాబాద్‌ తీసుకు వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో రఘురామ…

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అరెస్టు వెనుక కథ ఇదీ.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. అంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తా కథనాల్ని చూస్తూనే వున్నాం. ఇంచుమించు ప్రతిరోజూ రచ్చబండ పేరుతో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైఎస్ జగన్…

ఎవరి ప్రోద్భలంతో రఘురామ ఆ పని చేశారు.?

ఏపీ సీఐడీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి, హైద్రాబాద్ నుంచి ఆంధ్రపదేశ్ తీసుకెళ్ళింది. కోర్టు ఆదేశాలతో నిన్నమెజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరు పరచలేకపోయారు. ఇటీవల బైపాస్ సర్జరీ జరిగిన దరిమిలా, అవసరమైన మందుల్ని అందించడంతోపాటు, ఇతరత్రా సౌకర్యాలూ ఆయనకు…