వైఎస్ జగన్.. రాజీనామా చెయ్: పోటెత్తుతున్న ట్వీట్లు

‘బై బై బాబు..’ అంటూ, 2014 నుంచి 2019 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారం గుర్తుందా.? అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాం.? వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ వాహనాలకు కూడా ఇవే నినాదాలు జత…

తెలంగాణలో ‘లాక్ డౌన్’.. నిజమేనా.? అసలు అవసరమా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొద్ది రోజుల క్రితమే లాక్ డౌన్ విషయమై పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చేశారు. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోమనీ, లాక్ డౌన్ అవసరం లేదనీ, లాక్ డౌన్ పెడితే.. రాష్ట్రానికి ఆర్థికంగా సమస్యలొస్తాయనీ, ప్రజలూ ఇబ్బందుల్లో…

కరోనా వ్యాక్సినేషన్: కోర్టు జోక్యం తగదట.. అంతా వాళ్ళిష్టమేనట.!

దేశంలో కరోనా వ్యాక్సినేషన్.. ఎవరికీ అర్థం కాని ఓ ప్రసహనంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతున్నమాట వాస్తవం. కానీ, చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సజావుగా సాగడంలేదు. మొదటి డోస్ అందుకున్నవారికి, రెండో డోస్ అందడంలేదు.. అసలిప్పుడు మొదటి డోస్ వ్యాక్సిన్ కూడా…

టీడీపీ అధినేత చంద్రబాబుకి ‘స్టే’ సిద్ధమవుతోందా.?

కర్నూలులో ఎన్440కె వైరస్ వుందనీ, అది రాష్ట్రమంతా ప్రమాదకర రీతిలో విస్తరించేసిందనీ టీడీపీ అధినేత చంద్రబాబు కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై, కేసు నమోదైంది. తప్పుడు సమాచారాన్ని మీడియా ముఖంగా చెప్పి, ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యారంటూ చంద్రబాబు మీద కేసులు…

జీఎస్టీ మాఫీ చేస్తే.. రేట్లు పెరుగుతాయ్.. ఎలగెలగ.?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జీఎస్టీ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు, ప్రజానీకానికి నవ్వు తెప్పిస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్లు, మెడిసిన్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వంటి వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపునిస్తే ధరలు పెరిగిపోతాయని ఆమె సెలవిచ్చారు మరి. కరోనా…

విమర్శలు చేసే సమయంలో.. వాళ్ళని బతికించొచ్చుగా.!

తగ్గేదే లేదు.. రాష్ట్రంలో అధికార వైసీపీకి రాజకీయాలే ముఖ్యం.. ప్రజల ప్రాణాలెలా పోయినా వాళ్ళకు అనవసరం.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెప్పుకోసమే మంత్రులు ఇలా చేస్తున్నారా.? లేదంటే, ఇంకేదన్నా కారణం వుందా.? అన్న విషయాన్ని పక్కన పెడితే,…

టీడీపీ అధినేత చంద్రబాబుకి ‘స్టే’ సిద్ధమవుతోందా.?

కర్నూలులో ఎన్440కె వైరస్ వుందనీ, అది రాష్ట్రమంతా ప్రమాదకర రీతిలో విస్తరించేసిందనీ టీడీపీ అధినేత చంద్రబాబు కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై, కేసు నమోదైంది. తప్పుడు సమాచారాన్ని మీడియా ముఖంగా చెప్పి, ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యారంటూ చంద్రబాబు మీద కేసులు…

ఈటల రాజేందర్ అటవీ శాఖ షాక్..! చెట్లు నరికారంటూ నోటీసులు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త సమస్య వచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన జమున హెచరీస్‌కు తెలంగాణ అటవీశాఖ నోటీసులు జారీ చేసింది. జమున హెచరీస్‌కు రోడ్డు వేసేందుకు అనుమతి లేకుండా సుమారు 237 చెట్లను…

అసోం సీఎంగా హిమంత బిశ్వశర్మ

అసోం ముఖ్యమంత్రి ఎవరనే అంశం తేలిపోయింది. గత కొన్నిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది. అసోం ఆర్థికమంత్రిగా ఉన్న హిమంత బిశ్వశర్మను అసోం కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఖరారు చేసింది. గౌహతిలో ఆదివారం బీజేపీ శాశనసభాపక్ష సమావేశంలో…

జగన్ సర్కారుకి మొట్టికాయల ప్రసహనం మళ్ళీ మొదలైందా.?

కొద్ది రోజులపాటు జగన్ సర్కారు కి న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు కాస్త తగ్గాయనుకునేలోపు, మళ్ళీ జాతర షురూ అయ్యింది. ‘రోజులు మారాయ్.. మాకూ అనుకూలంగా తీర్పులొస్తున్నాయ్..’ అని పలు కేసుల విషయమై అధికార వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా పండగ…

కమల్ పార్టీలో రాజీనామాలు.. ద్రోహులంటూ ఫైర్

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం నేపథ్యంలో ఇప్పటికే…

రాజుగారి వెటకారం: కులం చూడం.. మతం చూడం. ఆ ఒక్కటి తప్ప.!

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. తాజాగా రఘురామ, ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ వైఎస్…