హీరో నవదీప్ మీద ‘బులుగు’ దాడి.. ఇదేం రాజకీయ పైత్యం.?

దేశంలో కరోనా వైరస్ ఉధృతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతిరోజూ సరికొత్త రికార్డులే. ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఇందుకు మినహాయింపేమీ కాదు. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. నిన్న 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నేడు…

ప్లాన్ చేసి పీకేశారు: మంత్రి ఈటెల ఆవేదన

మంత్రిగా పనిచేసిన వ్యక్తికి తన చుట్టూ ఏం జరుగుతోందో తెలియకుండా వుంటుందా.? అందుకే, గత కొంతకాలంగా ఆయన నర్మగర్భమైన వ్యాఖ్యలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గురించి. ఈటెల అనుమానం నిజమే అయ్యింది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు, నాగార్జున సాగర్…

సిద్ధార్థ్ వంటివారిని పట్టించుకోవద్దు: బీజేపీ

కేంద్ర ప్రభత్వంపై నటుడు సిద్ధార్థ్ చేసే ఆరోపణలు, విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ పేర్కొంది. సిద్ధార్థ్ వంటివారు టైమ్ పాస్ కోసమే అలాంటి ఆరోపణలు చేస్తారని దుయ్యబట్టింది. తమిళనాడు బీజేపీ నేతలు తన ఫోన్ నెంబర్ లీక్ చేయడంతో పలువురి…

సీఎం కేసీఆర్ కు ఈటల శాఖలు..

మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో పరిణామాలు చాలా వేగంగా సాగుతున్నాయి. భూముల కబ్జాపై రైతులు ఫిర్యాదు చేయడం.. దానిపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం.. వెంటనే ఈటల స్పందించి వివరణ ఇవ్వడం వంటి పరిణామాలు శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.…

కరోనా పాండమిక్: ఇది నిఖార్సయిన పొలిటికల్ డిజాస్టర్

‘కరోనా బాధితులకి ఆరోగ్య శ్రీ ద్వారా అత్యద్భుమైన చికిత్స అందించేలా చేయగలిగాం.. అవసరమైతే, ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం చెల్లింపుల్ని పెంచుదాం..‘ అంటూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ చాలా చాలా గొప్పలు చెప్పుకుంటోంది. కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో…

భూ కబ్జా ఆరోపణలు: మంత్రి ఈటెలపై వేటుకి రంగం సిద్ధం.?

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన కుదుపు. మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ తొలుత ‘పింక్ మీడియా’లో కథనాలు షురూ అయ్యాయి. ఆ తర్వాత పలు మీడియా సంస్థలు ఈ వ్యవహారానికి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చాయి. దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూముల్ని…

‘రాజీ’నామా.! మంత్రి ఈటెల మనసులో ఏముంది చెప్మా.?

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారనీ, పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తారని అంతా అనుకున్నారు. తన మీద కబ్జా ఆరోపణలు రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఈటెల రాజేందర్, ఆ దిశగా సన్నిహితులతో మంతనాలు…

భూ కబ్జా ఆరోపణలు: మంత్రి ఈటెలపై వేటుకి రంగం సిద్ధం.?

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన కుదుపు. మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ తొలుత ‘పింక్ మీడియా’లో కథనాలు షురూ అయ్యాయి. ఆ తర్వాత పలు మీడియా సంస్థలు ఈ వ్యవహారానికి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చాయి. దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూముల్ని…

మోదీ పనితీరుపై ఆరెస్సెస్ గుస్సా

కరోనా విపత్తు నుంచి దేశాన్ని కాపాడే విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మీడియా ఈ విషయంలో మోదీనే ప్రధానంగా తప్పుబట్టగా.. తాజాగా బీజేసీ సైద్ధాంతిక మార్గదర్శి ఆరెస్సెస్ సైతం మోదీ పనితీరుపై మండిపడింది. ముఖ్యంగా…

నా కుటుంబాన్ని రేప్ చేసి చంపేస్తామంటున్నారు: హీరో సిద్దార్ధ్

తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని ఫోన్ కాల్స్ వస్తున్నాయని హీరో సిద్ధార్ధ్ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం కలకలం రేపుతోంది. సిద్ధార్ద్ ఇటివల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమకాలీన రాజకీయాలు, వ్యవస్థలపై ట్వీట్లు చేస్తున్నాడు. ఈమేరకు…

మమత, స్టాలిన్‌ ల వైపే జనాలు

దేశ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీలు తీసుకున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో నిన్న చివరి దశ ఎన్నికలు ముగిశాయి. దాంతో అయిదు అసెంబ్లీలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను మీడియా సంస్థలు ప్రకటించాయి. దేశం మొత్తం…

సీఎం జగన్ సొంత జిల్లాలో ‘ప్రైవేట్ హాస్పిటల్ – బ్లాక్ మెయిల్’

‘‘అధికారుల వేధింపుల నేపథ్యంలో ఆసుపత్రిలో కొత్తగా కోవిడ్ 19 బాధితుల్ని చేర్చుకోవడం, వారికి చికిత్స చేయడం మానేస్తున్నాం..’’ అంటూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు బోర్డులు పెట్టాయి. అసలే, కరోనా సునామీ విరుచుకుపడుతోందాయె. అందుబాటులో వున్న ఆసుపత్రులే తక్కువ.. ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో…