మార్ఫింగ్ వీడియో.. ఎవరు చేయించారు చెప్మా.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించిన ఓ వీడియోను టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మార్ఫింగ్ చేశారన్నది ఏపీ సీఐడీ ఆరోపణ. వైసీపీ నేత ఒకరి ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన ఏపీ సీఐడీ, దేవినేని…

బ్రేకింగ్: ఉత్తరప్రదేశ్ లో లాక్ డౌన్.. యోగీ ప్రభుత్వం ఆదేశాలు

కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 నుంచి మే 4 వారకూ రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. లాక్ నిబంధనలు ఏప్రిల్ 30 (శుక్రవారం) సాయంత్రం నుంచి…

బెయిల్ రద్దు పిటిషన్: సీఎం వైఎస్ జగన్‌కి సీబీఐ కోర్టు నోటీసులు

‘బెయిల్ రద్దు కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కుట్రపూరితంగా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినంతమాత్రాన జగన్ బెయిల్ రద్దవుతుందా.? అవ్వదుగాక అవ్వదు. పైగా, కోర్టు మొట్టికాయలేసి.. జరీమానా కూడా విధిస్తుంది..’ అంటూ వైసీపీ రెబ్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ…

పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ వెనక్కు తగ్గాలి: కేఏ పాల్

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్న సీఎం జగన్ ప్రకటనపై కేఏ పాల్ మండిపడ్డారు. అది అవివేకమైన నిర్ణయమని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశాం. పరీక్షలు…

విద్యార్థుల ప్రాణాల కన్నా, సర్టిఫికెట్లలో మార్కులే ముఖ్యమా.?

‘పరీక్షలు నిర్వహించకుండా, విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తే, సర్టిఫికెట్లలో పాస్ అని మాత్రమే వుంటుంది.. సరైన మార్కులు లేకపోతే, ఉద్యోగాలెలా వస్తాయ్.? ప్రతి ఉద్యోగికీ భరోసా ఇస్తున్నా.. విద్యార్థుల గురించి నాకన్నా బాగా ఎవరూ ఆలోచించలేరు..’ అంటూ పదో తరగతి పరీక్షల విషయమై…

ఏపీలో కోవిడ్ సెకెండ్ వేవ్ పాపం.. నిమ్మగడ్డది మాత్రమేనా.?

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ పాపాన్ని, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మోపేందుకు అధికార వైసీపీ నానా తంటాలూ పడుతోంది. స్థానిక ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం ఎంతలా మొరపెట్టుకుంటున్నా వినకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు…

ట్రెండ్ మారింది గురూ: నారా లోకేష్‌కి జాకీలేస్తున్న వైసీపీ.!

గత కొద్ది రోజులుగా కనీ వినీ ఎరుగని రీతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. జాంబీ రెడ్డి అనీ, జగరోనా అనీ.. ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు నారా…

ఇంటింటికీ మేకలు, ఇంటర్నెట్ కాదు.. ఆక్సిజన్, మందులు కావాలి: పవన్ కల్యాణ్

ఏపీలో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు ఔషధాలు అందక ప్రాణాలు కోల్పోతుంటే.. సీఎం జగన్ ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ఆక్సిజన్ అందించలేనంత…

వైద్యం అడుగుతోంటే, ఉచిత బియ్యం ఇస్తామంటారేంటబ్బా.?

కరోనా పాండమిక్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకోసారి ఉచిత బియ్యం ‘స్కీం’ని తెరపైకి తెచ్చాయి. ఐదేసి కిలోల చెప్పున రెండు నెలలపాటు బియ్యం లేదా గోధుమలు ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.. అదీ పేదలకు మాత్రమే. నిజానికి, ప్రస్తుత పరిస్థితుల్లో…

నిప్పు పెట్టేటోళ్ళని అరెస్ట్ చెయ్యరెందుకు చెప్మా.?

మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపైనా, ఆయన తనయుడు నారా లోకేష్ పైనా సంచలన రీతిలో విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ‘తండ్రీ కొడుకులు చెరో అగ్గిపెట్టె పట్టుకుని.. అటు వైపునుంచి, ఇటువైపునుంచి తగలబెట్టేద్దామని (రాష్ట్రాన్ని) చూస్తున్నారు..’…

ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు వినతుల వెల్లువ..!

ట్విట్టర్ ద్వారా ఎవరైనా సాయం కోరిన వెంటనే స్పందించి ఆదుకునే మంత్రి కేటీఆర్ కరోనా సమయంలో మరింతగా స్పందిస్తున్నారు. స్వయంగా కేటీఆర్ కూడా వైరస్ బారిన పడినా ట్విట్టర్లో ఆయనకు వస్తున్న వినతులకు స్పందించి సాయం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు, రెమిడిసివర్…

ఇదేం రాజకీయం.? ప్రజల ప్రాణాల కంటే, ఎన్నికలే ముఖ్యమా.?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో వుంది. రోజురోజుకీ కరోనా పాజిటివిటీ రేటు గణనీయంగా పెరిగిపోతోంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్ దొరకని పరిస్థితి. ఆక్సిజన్ సమస్య, మందుల కొరత.. ఇలా ఎటు చూసినా…