పత్తి గింజల రాజకీయం: జనం నవ్వుకుంటున్నారు సామీ.!

రాష్ట్రంలో రాజకీయం అత్యంత హేయమైన స్థాయికి దిగజారిపోయింది. తమ వెనకాల బోల్డన్ని కేసులు పెట్టుకుని, ఇతరుల మీద విమర్శలు చేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. అసలు రాజకీయాలంటేనే, తమ వెనుకాల కేసులుండాలన్నట్టు తయారైంది ప్రస్తుతం పరిస్థితి. ఎవరి మీద ఎక్కువ కేసులుంటే,…

సీజేఐ ఎన్వీ రమణకు జగన్ శుభాకాంక్షలు.. వాళ్ళ పరిస్థితేంటి.?

రాజకీయాలన్నాక చాలా వుంటాయ్. వాటిని పట్టుకుని వెర్రి వెంగళప్పలవడం ఆయా రాజకీయ పార్టీల నేతలకు, కార్యకర్తలకు కొత్తేమీ కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కొన్నాళ్ళ క్రితం నూతలపాటి వెంకటరమణ అనే సుప్రీంకోర్టు…

సుమిత్రా మహాజన్ మృతి అంటూ శశిధరూర్ ట్వీట్..! ఆమై ట్వీట్ డిలీట్.. క్షమాపణ

లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మృతి చెందారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ముంబై మీడియా సహా కాంగ్రెస్ నేత, ఎంపీ శశిధరూర్ సైతం సుమిత్ర చనిపోయారంటూ ట్వీట్ చేశారు. దీంతో పెద్ద దుమారమే రేగింది. దీనిపై సుమిత్ర…

కోవిడ్ నేపథ్యంలో షర్మిల కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులతో పెద్ద ఎత్తున షర్మిల తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్ నేపథ్యంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో రిలే నిరాహార దీక్షలు చేపట్టకుండా ఉండటం మంచిదనే…

విజయసాయిరెడ్డికి దేవినేని ఉమ పవర్ పంచ్.!

‘కబడ్దార్ తెగ్గోస్తా.. తొక్కిస్తా.. అంతు చూస్తా.. అని హూంకరించే ఉమా పరార్ అవడమేంటి? వీడియో మార్ఫింగ్ కేసులో ఇంటికి వెళ్ళిన కర్నూలు పోలీసుల కళ్ళు గప్పి పారిపోయాడు ఉమా. మొబైల్ స్వచాఫ్ చేసి దక్కోవడం ఏంటి అసహ్యంగా. లొంగిపోయి, నిర్దోసిత్వం నిరూపించుకో.…

కిషన్‌ రెడ్డి పెదన్నఅనారోగ్యంతో మృతి

బీజేపీ సీనియర్ నాయకుడు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్దన్న యాదగిరి రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంత కాలంగా యాదగిరి రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా కుటుంబ…

‘పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయండి..’ సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని జగ్రత్తలు తీసుకుని పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ…

సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన కేటీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరోనాతో బాధపడుతున్నారు. ఇటీవలే కరోనా పాజిటివ్ అంటూ నిర్థారన అవ్వడంతో కేసీఆర్‌ వెంటనే గజ్వేల్‌ లోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడ వైధ్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. పరిపాలన విషయాలను పూర్తిగా పక్కకు…

లాక్‌డౌన్ నుంచి దేశాన్ని కాపాడాల్సిందేగానీ, ప్రజల్నెవరు కాపాడాలి.?

ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్ని ఉద్దేశించి కాస్సేపటి క్రితం ప్రసంగించారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని, దేశ ప్రజలకు ఏం సందేశమిస్తారు.? లాక్ డౌన్ మళ్ళీ వుంటుందా.? కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు…

ఈటెల మాటల ఉద్దేశ్యం ఏంటబ్బా..!

వైధ్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈమద్య కాలంలో మాట్లాడుతున్న మాటలు ఎవ్వరికి అర్థం కాకుండా ఉన్నాయి. దాంతో ఆయన మాటలకు రకరకాలుగా అర్థాలను వెదుక్కుంటున్నారు. ఆమద్య సీఎం కేసీఆర్‌ తీరును తప్పుబట్టినట్లుగా ఈటెల మాట్లాడాడు అంటూ విమర్శలు వచ్చాయి.…

తెలంగాణలో లాక్ డౌన్ తప్పదా.? రెండ్రోజుల్లో ఏం జరగబోతోంది.?

‘తెలంగాణ లో లాక్ డౌన్ విధిస్తారా.? లేదంటే, నైట్ కర్ఫ్యూ విధిస్తారా.? వారాంతాల్లో లాక్ డౌన్ విషయంలో మీ వద్ద ప్రణాళికలు ఏమైనా వున్నాయా.? వుంటే, 48 గంటల్లో చెప్పండి. మీరు నిర్ణయం తీసుకోకపోతే, మేం ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది..‘ అంటూ…

తల్లుల ఖాతాల్లోకి విద్యాదీవెన నిధులు

జగనన్న విద్యాదీవెన పథకం కింద ఏపీలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సోమవారం నగదు జమ చేశారు. 2021-21 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నగదును సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్ లైన్ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల…