బీజేపీ నేత మోత్కుపల్లి హెల్త్‌ సీరియస్‌

తెలంగాణ సీనియర్‌ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కరోనా సోకడంతో సోమాజిగూడలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరి తీసుకోవడం సమస్యగా మారడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను…

జస్ట్ ఆస్కింగ్: తిరుపతిలో ఓటర్లకు డబ్బులే పంచలేదా.?

ఈ రోజుల్లో ఓటర్లకు డబ్బులు పంచకుండా ఎన్నికలు జరిగే అవకాశం వుందా.? రాజకీయ పార్టీలు, ఓటర్లను ప్రలోభపెట్టకుండా వుండగలవా.? రాజకీయ పార్టీల నుంచి ఓటర్లు డబ్బుల్ని ఆశించకుండా వుంటారా.? అవకాశమే లేదు. ఎన్నికలంటేనే డబ్బు మయం. ఓ అసెంబ్లీ స్థానం కోసమే…

షర్మిల పార్టీలో చేరికలు మొదలు

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల మొదలు పెట్టబోతున్న రాజకీయ పార్టీలో అధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మాత్రమే వెళ్తారు అంటూ మొదటి నుండి కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అన్నట్లుగానే షర్మిల పార్టీలోకి ఇప్పటికే కొందరు…

రేపే తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్: జనసేనాని సంచలన ఆడియో మెసేజ్.!

రేపు తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాస్సేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ఆడియో మెసేజ్ విడుదల చేశారు. కరోనాతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, ఆ కారణంగానే తిరుపతి ఉప ఎన్నిక…

కొనసాగుతున్న షర్మిల దీక్ష

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల పరిష్కరించాలంటూ పోరుబాటు పట్టిన దివంగత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష శుక్రవారం రెండో రోజు కొనసాగుతోంది. ఆమె మూడురోజులపాటు దీక్ష చేయాలని సంకల్పించగా.. పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతించారు. ఈ నేపథ్యంలో గురువారం…

వైఎస్ షర్మిల దీక్షకి స్పందన లేదెందుకు.?

తెలంగాణ లో పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీ కోసం సుదీర్ఘంగా కసరత్తులు చేస్తున్న వైఎస్ షర్మిల, ఈ క్రమంలోనే తాజాగా హైద్రాబాద్ వేదికగా మూడు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. నిరుద్యోగ యువతకు మద్దతుగా, ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ఈ…

బీజేపీలో చేరిన సినీ నటి హేమ.. రత్నప్రభ అసెంబ్లీకి వెళ్ళాలట.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్.. బీజేపీలో చేరిన వైసీపీ నేత హేమ.. బులుగు బ్యాచ్ చేసే ప్రచారానికి, అదే స్థాయిలో సమాధానమివ్వాలంటే, పెట్టాల్సిన హెడ్డింగ్ ఇది. జనసేన నుంచో, టీడీపీ నుంచో చోటా మోటా నాయకులు, వైసీపీలోకి వెళితే..…

బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణలో ఇటివల ఉద్యోగాల నోటిపికేషన్లు ఇవ్వడంలేదంటూ ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాజకీయంగానూ ఈ అంశం వార్తల్లో నిలిచింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో…

మంత్రి పదవి నిలబెట్టుకోవడం కోసం ‘వకీల్ సాబ్’ సినిమాపై ఏడుపా.?

టిక్కెట్ ధరల వ్యవహారం, థియేటర్లలో బెనిఫిట్ షోల వివాదం సంగతి పక్కన పెడితే, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తోంది. ఇందుకోసం మంత్రులు మీడియా ముందుకొస్తున్నారు. ఎంపీలు,…

2023లో కాంగ్రెస్ గెలిస్తే జానారెడ్డే ముఖ్యమంత్రి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పార్టీల్లోని అగ్ర నాయకులు అందరూ సాగర్ లో ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,…

జస్ట్ ఆస్కింగ్: తిరుపతిలో పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ దొరకవా.?

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగ సభలో పాల్గొనాల్సి వుంది. కానీ, కరోనా బూచిని చూపిస్తూ, తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ‘నేను ప్రచారం…

వివేకా ఇంట్లో కుక్కకు విషం పెట్టి చంపిన వారిపై కేసు పెట్టాలి: దేవినేని ఉమా

తిరుపతిపై గతంలో జగన్ మాట్లాడిన మాటల వీడియోను బయటపెట్టినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. తిరుపతి లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దీనిపై 505 సెక్షన్ ఎలా అప్లై అవుతుందో కేసు…