నవ్వుతూ అబద్దాలు చెప్పడం జగన్ కు అలవాటు.. అదే ఆయన నైజం: లోకేశ్

సీఎం జగన్ కు నవ్వుతూ అబద్దాలు ఆడడం అలవాటని.. అందుకే జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై కూడా అలవోకగా అబద్దాలు ఆడేస్తున్నారని నారా లోకేశ్ అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం సాగదీత ధోరణి…

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల్ని బతకనివ్వరు: చంద్రబాబు

కల్తీసారా కారణంగా జంగారెడ్డిగూడెంలో మరణాలు సంభవిస్తే.. సహజ మరణాలని సాక్షాత్తూ సీఎం చెప్పడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆర్యవైశ్యులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి పాలన, సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని…

జగనన్న విద్యాదీవెన నగదు జమ..! చదువుతోనే మార్పు: సీఎం జగన్

విద్యతోనే జీవితంలో మార్పులు వస్తాయని.. పేదరికం చదువుకు అడ్డం కాకూడదని సీఎం జగన్ అన్నారు. ‘జగనన్న విద్యాదీవెన’ పధకంలో భాగంగా నగదును సీఎం క్యాంపు కార్యాలయం నుంచి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అర్హులైన వారందరికీ…

రాజు గారికి ఎదురులేదహో… ?

ఆయన జాతకమే జాతకం. ఎంపీ కావాలని వైఎస్సార్ కాలం నుంచి అనుకుంటే తనయుడు జగన్ టైమ్ లో సార్ధకం అయింది. ఇలా ఎంతో సుదీర్ఘమైన నిరీక్షణ ఫలితంగా వచ్చిన ఎంపీ పదవిని ఆయన ఊరకనే అలా వదులుకుంటారా అన్న చర్చ అయితే…

మూడు జిల్లాలూ.. ముగ్గురి ఆశలూ… ?

తూర్పు గోదావరి జిల్లా అంటే ఇప్పటిదాకా పెద్ద జిల్లా. భౌగోళికంగా చూసుకుంటే ఏపీలోనే నంబర్ వన్ గా ఉంటోంది. ఇక ఎమ్మెల్యేలు మొత్తం 19 మంది ఉన్నారు. అయితే కొత్త జిల్లాల పేరుతో దీనిని మూడు ముక్కలు చేస్తున్నారు. కోనసీమ తూర్పుగోదవరి…

అఖిలేష్ ఓటమి.. బాబు తర్జన భర్జన…!

యూపీలో జరిగిన ఎన్నికల ఫలితం.. ఏపీలో ప్రభావం చూపుతుందా? అక్కడ వచ్చిన రిజల్ట్ ఇక్కడ ప్రతిపక్ష టీడీపీలో చర్చగా మారిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు చోట్ల అధికార పార్టీ బీజేపీకే.. ప్రజలు జై…

చీపురుతో మళ్ళీ ఊడ్చేసిన కేజ్రీవాల్ పార్టీ ‘ఆప్’.!

ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీనీ, భారతీయ జనతా పార్టీని తరిమికొట్టిన ఘనత ‘సామాన్యుడు’ అరవింద్ కేజ్రీవాల్‌దేనన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు పంజాబ్‌లోనూ కేజ్రీవాల్ మ్యాజిక్ పనిచేసింది. అక్కడ బంపర్ మెజార్టీ దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ‘దేశానికి నాయకత్వం…

బీజేపీదే గెలుపుని అఖిలేష్ ఒప్పేసుకున్నారా…?

ఉత్తరప్రదేశ్ లో అధికార మార్పిడి అన్నది ప్రతీ అయిదేళ్ళకు పార్టీల మధ్య జరుగుతుంది. అది ఒక సెంటిమెంట్ గా ఉంది. దానికి తోడు అయిదేళ్ల బీజేపీ పాలన మీద జనాలకు మోజు పెద్దగా లేదు అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా…

ఉగాది నుంచే కొత్త జిల్లాల పాలన: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘పాలనా వికేంద్రీకరణపై ప్రధానంగా దృష్టి సారించాం. సుపరిపాలన కోసం 26 జిల్లాలు ఏర్పాటు…

ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై టీడీపీ కీలక నిర్ణయం

మార్చి 7వ తేదీ నుంచి జరుగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. బడ్జెట్ పై చర్చకు సభలకు హాజరు కావడమే మంచిదన్న యనమల రామకృష్ణుడు సూచన మేరకు ఈ…

‘ఆర్ధిక సాయం అందించండి’ విద్యార్ధులకు పాము కాటు ఘటనపై సీఎం జగన్

విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులంలో విద్యార్ధులు పాముకాటుకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ ఘటన తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఘటనలో మృతి…

నిజమే..! అందుకే మంత్రిని హత్య చేయాలనుకున్నాం: రాఘవేంద్రరాజు

తనను ఆర్ధికంగా తీవ్రంగా నష్టాలపాలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాలనుకున్నది నిజమేనని నిందితుడు రాఘవేంద్ర రాజు పోలీసుల విచారణలో వెల్లడించారు. తన వ్యాపారాలు దెబ్బతీసి.. ఆర్ధికంగా నష్టం చేకూర్చి తనను తీవ్ర మానసిక ఇబ్బందులకు గురి చేశారని…