వివేకా హత్యలో ప్రధాన సూత్రధారి ఎవరో ప్రజలకు అర్ధమైంది: చంద్రబాబు

సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆన్ లైన్లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోంది. నాడు…

బులుగు రాజకీయం: చిరంజీవిని అవమానించి.. బాలయ్యపై ప్రేమ కురిపించి.!

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమ తరఫున, పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పదే పదే విజ్ఞప్తులు చేస్తే, వాటి పట్ల ఇంతవరకు సానుకూల స్పందన రాలేదు. ఆ ప్రయోజనాల…

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే.. బులుగు నేతల పరిస్థితేంటి.?

ఎప్పుడన్నా సినిమా థియేటర్ల వద్ద పోలీసులు కాపలా కాయడం చూశామా.? సినిమా థియేటర్లలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హంగామా కనిపించిందా.? అవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ‘భీమ్లానాయక్’ సినిమా విడుదల సందర్భంగా కనిపించాయి. అన్ని చోట్లా అని కాదుగానీ, చాలా చోట్ల ఈ పరిస్థితులు…

తెలంగాణ జలభాండాగారం.. మల్లన్నసాగర్: సీఎం కేసీఆర్

సిద్ధిపేట తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించడం ఓ చారిత్రక ఘట్టం. ఈ మహా యజ్ఞాన్ని పూర్తి చేసిన…

కేసీఆర్ దేశాన్ని ఏలడమా..? అదో పెద్ద జోక్: వైఎస్ షర్మిల

ప్రస్తుతం ఉన్నది బంగారు తెలంగాణ కాదని.. బానిసత్వపు తెలంగాణ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు అనర్హుడని అన్నారు. కేసీఆర్ దేశాన్ని ఏలడమన్నది పెద్ద…

ఎమ్మెల్యే రోజాకి సీఎం జగన్ అపాయింట్మెంట్ దొరకట్లేదా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఏ స్థాయిలో సేవలందిస్తున్నారో.. ఈ క్రమంలో ఎన్నెన్ని అవమానాల్ని ఆమె ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. టీడీపీ నుంచి బయటకు వచ్చి, వైఎస్ జగన్ వెంట నడవాలనే నిర్ణయం తీసుకున్నాక..…

తెలంగాణను విమర్శించిన ఏపీలోనే నేడు కరెంటు లేదు: సీఎం కేసీఆర్

‘తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని తెలిసి ఉద్ధృతంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఇక్కడి నాయకులకు పరిపాలన చేతకాదన్నారు. తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడతాయన్నారు. తెలంగాణలో అంధకారం అలుముకుంటుందన్నారు. అప్పుడు విమర్శలు చేసిన ఏపీలోనే ఇప్పుడు అంధకారం ఉంది. ఇప్పుడు…

జస్ట్ ఆస్కింగ్: చించి పారెయ్యడానికి ఎంత ‘పవర్’ కావాలి.!

ప్రభుత్వాలు తెచ్చే జీవోల విషయంలో విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం సర్వసాధారణం. విపక్షాలే కాదు, సాధారణ ప్రజానీకం కూడా ప్రభుత్వాలు చేపట్టే ప్రజా వ్యతిరేక చర్యల్ని తీవ్రంగా నిరసిస్తూ జీవోల్ని చించి పారెయ్యడం, కాల్చి పారెయ్యడం తరచూ చూస్తుంటాం. జనసేన అధినేత…

తప్పు మీద తప్పు చేస్తోన్న కేసీయార్.! అసలేమైంది సారూ.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘సమతామూర్తి’ దర్శనానికి వెళ్ళలేకపోయారు.. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోన్న మేడారం జాతరకీ వెళ్ళలేకపోయారు. అసలేమవుతోంది తెలంగాణలో.? కేసీయార్‌కి అత్యంత సన్నిహితుడైన మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు అలాగే, మరో సన్నిహితుడు చినజీయర్ స్వామీజీ…

పాపం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ‘వెన్న’ ఎంత పని చేసింది.!

‘పప్పు’ అంటూ రాజకీయాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించీ, తెలుగునాట నారా లోకేష్ గురించీ సెటైరికల్‌గా ప్రస్తావించడం అంరదికీ తెలిసిన విషయమే. ఈ ‘పప్పు’ విషయంలో కొందరికి మాత్రమే పేటెంట్ వుందనుకుంటే అది పొరపాటే అవుతుంది. టీడీపీ పదే పదే,…

చంద్రబాబు కుటుంబానికి చెందిన భూమి కబ్జా యత్నం..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సర్వే నంబర్‌ 222/5లోని 38సెంట్ల భూమిలో రాతి కూసాలు నాటే ప్రయత్నం చేశారు. ఈ భూమి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు పేరున…

బెంజిసర్కిల్ ఫ్లైఓవర్-2 ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం జగన్

ఏపీకి కేంద్రం చేస్తున్న మంచి పనులపై ఎలాంటి సంకోచం లేకుండా రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభం.. 30 రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు.…