రోగ్ వర్సెస్ క్రిమినల్: అత్యంత నీఛ స్థాయికి దిగజారిన ఏపీ రాజకీయం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు వినాలంటే ‘రోగ్’, ‘క్రిమినల్’.. వీటితోపాటు అప్పులు, కూల్చివేతలు, అరెస్టులు, దాడులు.. ఆపై మోసాలు.. ఇంతేనా.? ఇంకేమీ లేదా.? వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించకుండానే ఆయన్ని ‘రోగ్’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…

కేసీఆర్ కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్..! 20న ముంబైలో కీలక భేటీ..!

ఈనెల 20న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఇటివల బీజేపీ, ప్రధాని మోదీపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈక్రమంలో బీజేపీ…

‘కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా..?’ కిషన్ రెడ్డికి మంత్రి హరీశ్ ప్రశ్న

సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు.. అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణకు బడ్జెట్లో పెట్టిన కోతలపై కేసీఆర్…

ఎర, వేటగాడు.! ఎవరికో, ఎక్కడో బాగా కాలినట్టుంది.!

‘ఎర’ను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో వున్న ప్రతి జాతి వేటగాళ్ళకు చిక్కుతూనే వుంటుంది.. అంటూ ‘వాకాడ శ్రీనివాసరావు’ చెప్పిన ఓ కోట్‌ని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తనకు నచ్చినమైన కోట్‌గా పేర్కొన్నారు.. అదీ సోషల్ మీడియాలో.…

మోటార్లకు మీటర్లపై కేసీఆర్ అసత్యాలు నిరూపిస్తా..! రాజీనామాకు సిద్ధమా..?: బండి సంజయ్

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. విలేకరుల సమావేశంలో మాట్లుడుతూ.. విద్యుత్ సంస్కరణల్లో 2020 నాటి వివరిస్తూ రైతులను కేసీఆర్ రెచ్చగొడుతున్నారు. 2021 ఫిబ్రవరిలో…

కేంద్రంపై కేసీఆర్ యుద్ధం చేస్తానంటే బీజేపీ సిద్ధం: కిషన్ రెడ్డి

బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని.. కేంద్రంపై యుద్ధం చేస్తానని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ రాజకీయ యుద్ధం చేస్తానంటే ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై…

ఆస్కార్ తరహాలో జగన్ కు మోసకార్ అవార్డు ఇవ్వాలి: అచ్చెన్నాయుడు

ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్ నటనకు ఆస్కార్ అవార్డు తరహాలో మోసకార్ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంశంలో ఆయన నటన ఆస్కార్ అవార్డుకు మించి ఉందని అన్నారు. 5కోట్ల ప్రజల…

ఏపీ విభజనపై పార్లమెంట్ లో వైసీపీ, టీడీపీ గళమెత్తాలి: ఉండవల్లి

ఏపీ విభజన అంశంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీకి జరిగిన అన్యాయంపై వైసీపీ,…

నరేంద్ర మోడీజీ.. సరిలేరు మీకెవ్వరూ.!

ఎనిమిదేళ్ళ క్రితం నాటి వ్యవహారమది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం ఫలించిన రోజది. అదే సమయంలో, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు నులిమిన సందర్భమది. దేశంలో అసలు ప్రజాస్వామ్యం వుందా.? రాజకీయ వ్యవస్థ పనిచేస్తోందా.? అన్న అనుమానాలు కలిగిన సందర్భమది.…

ఈనెల 10న సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ..!

ఏపీలో నెలకొన్న సినిమా టికెట్ల రేట్ల అంశంపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో సినీ పరిశ్రమ పెద్దలు పలుమార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లపై ఓ కమిటీని వేసింది. గతనెల చిరంజీవి…

‘అమరావతి వద్దు.. భూములు కావాలా..?’ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం

వైసీపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అధ్యక్షతన వ్యూహ కమిటీ ఆన్ లైన్ లో సమావేశమైంది. సమావేశంలో.. ‘ఉద్యోగులకు టీడీపీ హయాంలో అనేక ప్రయోజనాలు కల్పించాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాటికి కోతలు పెట్టడం ఏంటి? ఉద్యోగులను…

‘సింగరేణి జోలికొస్తే తడాఖా చూపిస్తాం’.. కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

కేంద్రం సింగరేణి జోలికి వస్తే ఆ సెగ ఢిల్లీని తాకుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు. ఈమేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కేటీఆర్ లేఖ రాశారు. ‘ప్రభుత్వ సంస్థలను చంపేసే కుట్రకు…