యూపీ రాజకీయాల్లో ‘పుష్ప’ మేనియా..! ‘శ్రీవల్లీ..’ పాటతో కాంగ్రెస్ ప్రచారం

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప క్రేజ్ రాజకీయ పార్టీలు కూడా ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా చేరిపోయింది. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పుష్ప క్రేజ్ ను వాడుకుంటోంది. ప్రజలను ఆకర్షించేందుకు తమ ప్రచారంలో…

ఎమ్మెల్యే బాలకృష్ణ రాజీనామాస్త్రం.! చంద్రబాబు ఒప్పుకుంటారా.?

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామంటున్నారు. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి హంగామా సృష్టించారు. బాలయ్య జనంలోకి వస్తే…

నిర్మలమ్మ పద్దు.. ఇది ఏ రకమైన బడ్జెట్టు.?

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రతిసారిలానే ఈ సారి బడ్జెట్ మీద కూడా సామాన్యుల్లో చాలా అంచనాలున్నాయి. అఫ్‌కోర్స్, అంచనాల్ని తల్లకిందులు చేసేలా బడ్జెట్ ప్రవేశ పెట్టడమనేది పాలకులకు అలవాటైపోయిందనుకోండి.. అది వేరే సంగతి.…

పథకాలకు ఎన్టీఆర్ పేరు తీసేసి.. జిల్లాకు పేరు పెట్టి గొప్పలా..?: చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జిల్లాల పునర్విభజన చేస్తున్నారని.. ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్టీఆర్ పేరుతో టీడీపీ 14 పథకాలు తీసుకొస్తే.. వాటి…

కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు..! ఉద్యోగులు నోరు జారొద్దు: మంత్రి బొత్స

కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త ఆందోళనల నేపధ్యంలో మంత్రుల కమిటీ సీఎంతో సమావేశమైంది. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పీఆర్సీపై ఉద్యోగులు సందేహాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించి కమిటీ…

చింతామణి నాటకం నిషేధాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ఎంపీ రఘురామకృష్ణ రాజు

ఆంధ్రప్రదేశ్ లో చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఈ నిర్ణయంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో పిల్…

కొడాలి నానిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ

గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో జరిగిందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనీపై మంత్రికి టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని కోరుతూ టీడీపీ నిజనిర్ధరణ…

‘రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినపడకూడదు..’ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినిపించకూడదని.. ఎవరైనా డ్రగ్స్ వాడినట్టు తేలితే ఎంతటివారిపై అయినా కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎవరైనా డ్రగ్స్ వాడినట్టు తేలితే కఠినంగా శిక్షించాలని అన్నారు.…

నన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలనేది చంద్రబాబు తపన: కొడాలి నాని

గుడివాడలో క్యాసినో వ్యవహారంపై తనపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అల్జీమర్స్ తో బాధపడుతున్నారు. నన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియాలో కొందరు నాపైనే దృష్టి పెట్టారు.…

‘మనది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ఇదే సాక్ష్యం..’ ఉద్యోగులకు చెప్పండి: సీఎం జగన్

ప్రభుత్వోద్యోగులనూ, పీఆర్సీని ఉద్దేశించి క్యాబినెట్ భేటీలో మంత్రుల వద్ద సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈమేరకు 15 పాయింట్లతో కూడిన సమాచారాన్ని మంత్రులకు అందజేశారు. ‘మనది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగుల డిమాండ్లు తీర్చాలంటే ఒక పెద్ద పథకం ఆపాలి.…

‘జూదం నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా..’ కొడాలి నాని సవాల్

మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో ఆయనకే చెందిన కె-కన్వెన్షన్ హాల్ లో క్యాసినో నిర్వహించారనే వివాదం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. దీనిపై పోలీసులు విచారణ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈరోజు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలో పర్యటించడం..…

చంద్రబాబు, లోకేష్ కోసం ఎన్టీఆర్‌ ట్వీట్‌

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ లు కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. వారు ఇద్దరు కూడా స్వల్ప లక్షణాలతో కోవిడ్‌ పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. మొదట లోకేష్ కరోనా…