పాపం.. సస్పెండ్ చేయలేనంత చేతకానితనం అధికార పార్టీలది.!

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు, తెలంగాణలో ఈటెల రాజేందర్.. అధికార పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నర్సాపురం ఎంపీగా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ, వైసీపీకి దూరమయ్యారు. తెలంగాణ…

ఈటల రాజేందర్ విషయంపై కిషన్ రెడ్డి క్లారిటీ

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేయడం మాత్రమే మిగిలున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరారని.. బీజేపీ నేతలను కలిసారనే వార్తలు వైరల్ అయ్యాయి.…