Posted inTelugu - Featured Telugu - Political News
పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రఘురామకు ఎంపీ మాధవ్ వార్నింగ్
దేశ పార్లమెంట్ అంటే అత్యున్నత వేదిక. అలాంటి వేదిక అయిన పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో తనను సహచర ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా దూషిస్తూ వార్నింగ్ ఇచ్చాడు అంటూ వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆరోపించాడు. ఆయన…