Posted inTelugu - Featured Telugu - Political News
వైఎస్ ‘కాపు’ అయితే.. జగన్ ‘రెడ్డి’ ఎలా అయ్యాడు?: ఎంపీ రఘురామకృష్ణ రాజు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు మరోసారి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రెడ్డి కులంపై వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై సోషల్ మీడియా ద్వారా దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ…