ఇప్పుడు ఇదేం తీరు.. ప్రభుత్వ తీరుపై పవన్‌ అసంతృప్తి

ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్‌ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో పిల్లలకు ఆన్ లైన్ లో క్లాస్ లు నిర్వహించకుండా ప్రత్యక్ష…

ఏపీ ప్రభుత్వ విధానం సరికాదు.. పునరాలోచించాలి: పవన్ కల్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పరిస్థితుల దృష్ట్యా రెండు ప్రభుత్వాలు మరింత అప్రమత్తమై కోవిడ్ నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవలు అందించే పోలీసులు, క్షేత్రస్థాయి…

నారా లోకేశ్ కు కోవిడ్ పాజిటివ్..! ట్విట్టర్ లో వెల్లడి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా బారిన పడ్డారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా లక్షణాలు లేవని.. టెస్టులో పాజిటివ్ రావడంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని ఆయన తెలిపారు.…

నరసాపురంలో జగన్ కి అండ ఏంటి?

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి సంబంధించి.. ఒక కీలకమైనచర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ చర్చ ఏపీలోనే కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లో జరుగుతుండడం ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారు గెలుస్తుందా? ఓడుతుందా? అని పొరుగు రాష్ట్రాల్లోని నేతలు చర్చించుకుంటున్నారు. గెలుస్తుందని…

నారా లోకేష్ కు కరోనా!

టీడీపీ నేత నారా లోకేష్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా సాక్షిగా బయటపెట్టాడు. తనకు లక్షణాలేవీ లేవని.. ఎలాంటి అనారోగ్యం లేదని తెలిపాడు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లోనే ఉన్నట్టు లోకేష్ ప్రకటించాడు. తనను కలిసిన వారందరూ…

యోగీ సీటూ ఫేటూ మార్చేసింది ఎవరు… ?

యూపీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీల బయట రాజకీయం ఉంది. లోపల కూడా రాజకీయం రంజుగా సాగుతోంది. యూపీ మీద ఏకంగా కేంద్రంలోని బీజేపీ కన్నేసింది. యూపీని గెలిచి తీరాలన్న ఆలోచనలో ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా…

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం దృష్టి అంతా కూడా సినిమా టికెట్ల అంశంపైనే మీడియా పెట్టడం ఏంటీ అంటూ ఆయన…

ఏపీ వైసీపీ నేతలకు కోవిడ్ వస్తే, హైద్రాబాద్ పరిగెడుతున్నారెందుకు.!

అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించేశామని వైసీపీ చెప్పుకుంటోంది. కరోనా నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌కే పరిమితమైపోయారన్న వైసీపీ విమర్శల సంగతి సరే సరి. మరి, వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు.? కరోనా…

మధ్యతరగతే లక్ష్యం.. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ను ప్రారంభించిన సీఎం జగన్

మధ్యతరగతి వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ పథకానికి సంబంధించిన వెబ్ సైట్ ను సీఎం…

ఏవండోయ్ నానిగారూ.! ‘ప్రైవేటు’ దోపిడీపై ఉక్కుపాదం మోపరేం.?

మంత్రి పేర్ని నాని సినిమా టిక్కెట్ల వ్యవహారంపై చాలా నీతి వాక్యాలు చెప్పారు, చెబుతూనే వున్నారు. సినిమా అనేది వినోదమనీ, ఆ వినోదాన్ని సామాన్యుడికి తక్కువ ధరకు అందించడమే తమ ప్రభుత్వమనీ లెక్చర్లు దంచేస్తున్నారు. సినిమా టిక్కెట్ల సంగతిని పక్కన పెడదాం.…

తెలుగుదేశం పార్టీ.. తేనె పూసిన కత్తి.. ఇదిగో సాక్ష్యం.!

ఓ వైపు ప్రేమ బాణాలు సంధిస్తున్నారు.. ఇంకో వైపు ‘కుత్తుక’ కోసేందుకు కత్తికి పదును పెడుతున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు.! 2014 ఎన్నికల్లో జనసేన మద్దతుని కోరింది తెలుగుదేశం పార్టీ. 2019 ఎన్నికల్లో జనసేన మీద విషం చిమ్మింది ఇదే…

వర్మాయణం.. ఇది బులుగాట కాదు కదా.?

రామ్ గోపాల్ వర్మని చాలామంది పరాన్న జీవిగా అభివరణిస్తారు. అదెంత నిజం.? అన్నది వేరే చర్చ. 2014 నుంచి 2019 వరకూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఆర్జీవీ వేసిన వేషాలు…