వైసీపీ నుంచి బీజేపీలోకి వలస మొదలైందహో.!

తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, షర్మిల పార్టీలోకి కాకుండా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నారు. ‘షర్మిలతో సన్నిహిత సంబంధాలున్నాయి.. ఆమె రాజకీయ పార్టీ పెడుతుండడాన్ని ఆహ్వానిస్తున్నాను.. అయితే, జాతీయ పార్టీలోకి వెళ్ళాలన్న…

విజయమ్మ బహిరంగ లేఖాస్త్రం.. అప్పుడెందుకు రాయలేదో మరి.?

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న కథనాలు, టీడీపీతోపాటు జనసేన చేస్తోన్న ఆరోపణలు.. వీటన్నటి నేపథ్యంలో విజయమ్మ సంధించిన లేఖాస్త్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో…

పార్లమెంట్‌ లో గర్జించే వారు కావాలా, భయపడే వారు కావాలా: లోకేష్‌

తిరుపతి పార్లమెంట్‌ సీటు ఉప ఎన్నిక ప్రచార హోరు కొనసాగుతోంది. అధికార వైసీపీ మరియు తెలుగు దేశం పార్టీల మద్య పోరు రసవత్తరంగా సాగుతోంది. రెండు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున పనబాక…

‘పులివెందుల’కే మనోభావాలుంటాయా.? ‘నాయుడు’కి వుండవా.?

పులివెందుల గొప్పతనం గురించి తిరుపతి బహిరంగ సభలో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. అంత గొప్ప పులివెందులను.. ఇప్పుడు అగౌరవ పరిచే రీతిలో.. అక్కడి రాజకీయాల్ని జుగుప్సాకరంగా మార్చేశారన్నది జనసేన అధినేత ఆవేదన. అయితే, పులివెందులలో…

వీరప్పన్‌ చిన్న కూతురు ‘రీల్’ స్మగ్లింగ్ మొదలు పెట్టింది!

తమిళనాడు.. కర్ణాటక మరియు ఆంద్ర ప్రదేశ్‌ పోలీసులను మరియు ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టిన గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ ను పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేసిన విషయం తెల్సిందే. వీరప్పన్‌ పై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆయన్ను కొందరు మంచి…

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: చంద్రబాబు

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు…

ఓటుకు నోటు కేసుః చంద్రబాబు నాతో మాట్లాడారు

2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు తెలంగాణలో తెలుగు దేశం పార్టీ కనిపించకుండా పోయింది అనడంలో సందేహం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలంటూ స్టీఫెన్‌ సన్‌ కు రేవంత్‌ రెడ్డి దాదాపుగా 50…

అఖిలపక్ష సమావేశంను బహిష్కరిస్తున్నాంః పవన్‌

పరిషత్‌ ఎన్నికల విషయమై నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశంను ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యింది. నిన్న సాయంత్రం అన్ని పార్టీలకు నోటీసులు పంపించడం జరిగింది. అఖిల పక్ష సమావేశంకు హాజరు అవ్వాలంటూ ఈ సందర్బంగా అన్ని పార్టీలను…

అప్పుడు నిమ్మగడ్డ.. ఇప్పుడు నీలం సాహ్నీ.. ఏం మారిందని.?

నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తెలుగునాట ఈ పేరు ఓ ప్రభంజనంలా మారిపోయింది. పత్రికల్లో బ్యానర్ హెడ్డింగులు, న్యూస్ ఛానళ్ళలో బ్రేకింగ్ న్యూసులు, చర్చా కార్యక్రమాలు.. అన్నీ ఈ పేరు చుట్టూనే తిరిగాయి కొద్ది నెలలపాటు. అధికార వైసీపీ చెప్పినట్టల్లా ఆడలేదన్నది నిమ్మగడ్డ…

పాపం ఖుష్బూ.. సొంత పార్టీ నేతపైనే విమర్శలు

ఒక్కోసారి మనం మాట్లాడిన మాటలు మనకే ఎదురు తగులుతాయి. అందుకే ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలంటారు. ఇక నలుగురిలో మాట్లాడేటప్పుడైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులైతే అత్యంత జాగరూకతతో ఉండకపోతే ట్రోలింగులు తప్పవు. తాజాగా ప్రముఖ నటి ఖుష్బూ…

తిరుపతిలో పవన్ పర్యటన.. బీజేపీ నేతల ఉత్కంఠ

తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపాను ఢీ కొట్టేందుకు బీజేపీ మరియు జనసేనపార్టీ లు కలిసి పోటీ చేయాలనుకున్నాయి. మద్యలో బీజేపీ తీరు కారణంగా రెండు పార్టీల మద్య విభేదాలు వచ్చాయి. ముందుగా అనుకున్న ప్రకారం సీటును వారికే పవన్ ఇవ్వడం జరిగింది.…

సాగర్ లో బీజేపీకి ఝలక్..! టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.…