కమల్‌ హాసన్ పై విమర్శలు చేసిన గౌతమి

యూనిర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నటుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. నటుడు అయిన కమల్ ను అంతా నెత్తిన పెట్టుకున్నారు. కాని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఆయన ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నారు. అయినా కూడా…

టీఆర్‌ఎస్‌ కొత్త ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి బ్యాక్ టు బ్యాక్‌ కష్టాలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవి ఇటీవలే టీఆర్‌ఎస్ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయం తెల్సిందే. ఆమె ఆ ఆనందంను పొందుతున్న సమయంలోనే బ్యాక్ టు బ్యాక్ కష్టాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె…

వైసీపీ ‘కోర్టులకు చెవిలో పువ్వులు’ పెడుతోంటే బీజేపీ ఏం చేస్తోంది.?

వైసీపీ, బీజేపీ మధ్య ఎట్టకేలకు ‘రాజకీయ పోరాటం’ మొదలైనట్టుంది. ‘నువ్వు కొట్టినట్లు నటించు, నేను దెబ్బ తగిలినట్లు నటిస్తాను..’ అన్నట్టు కాకుండా ఇది నిజమైన ‘కొట్లాటేనా.?’ అని చాలామందికి అనుమానం వస్తోంది. బీజేపీ – వైసీపీ తెరవెనుకాల నడుపుతున్న స్నేహం అలాంటిది.…

ఎమ్మెల్యే రోజాకు రెండు సర్జరీలు

ఏపీ అధికార పార్టీకి చెందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు రెండు సర్జరీలు చేశారు. ఈ విషయాన్ని రోజా భర్త సెల్వమణి వెల్లడించారు. రోజాకు రెండు మేజర్ సర్జరీలు జరిగాయని,…

విజయసాయి రెడ్డి-సోము వీర్రాజు మధ్య ట్వీట్ వార్

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. సోము వీర్రాజు పార్టీ మీటింగ్ లో మాట్లాడూ.. ‘పవన్ కల్యాణ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది’ అని…

ఆ సమాచారమిస్తే పదివేలిస్తాం: అచ్చెన్నాయుడు

ఏపీలో తన ప్రాభవం తిరిగి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ.. తిరుపతి ఉప ఎన్నికల్లో జోరు పెంచింది. తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని…

టీఆర్ఎస్ సాగర్ టికెట్ నోమల భగత్ కే..

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ఎంపిక చేయకుండా చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేకెత్తించిన టీఆర్ఎస్.. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంది. నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ కే టికెట్ ఇచ్చింది. నామినేషన్లు వేయడానికి మరొక్క…

ఏపీ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్ కేటాయింపులు ఇవే

ఏపీ ప్రభుత్వం ఈ ఏడాదికి కూడా బడ్జెట్‌ ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది. కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ ప్రవేశ పెట్టే అవకాశం లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాల వారు ప్రకటించారు. మంత్రి వర్గ…

తిరుపతి బై పోల్: గెలిచినా ఓడినా రత్నప్రభకు ఎదురే లేదట.!

‘వైసీపీకి 2019లో 22 మంది ఎంపీలు దక్కారు. కానీ, ఏం లాభం.? తిరుపతిలో వైసీపీ గెలిస్తే పెద్దగా మార్పు ఏమీ వుండదు. అదే, బీజేపీ గెలిస్తే.. అద్భుతాలు చేసి చూపించేస్తాం..’ అంటోంది భారతీయ జనతా పార్టీ. అత్యంత వ్యూహాత్మకంగా మాజీ ఐఏఎస్…

ఆంధ్రాలో తగ్గింది, తెలంగాణలో పెరిగింది: కేసీఆర్ రివర్స్ గేర్.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా ఆంధ్రపదేశ్ అభివృద్ధి విషయమై పరోక్షంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్ళ క్రితం తెలంగాణలో నాలుగెకరాలు అమ్మితే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా కొనలేని పరిస్థితి వుండేదనీ, ఇప్పుడు అక్కడ నాలుగు ఎకరాలు…

పళనిస్వామిని స్టాలిన్ చెప్పుతో పోల్చిన రాజా

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ పార్టీలపై మాటలయుద్ధం మరింత ఎక్కువవుతోంది. ఒకరిపై ఒకరు వాగ్బాణాలు, విమర్శలు సంధించుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి పళనిస్వామిపై డీఎంకే నేత రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పళనిస్వామిని డీఎంకే అధినేత స్టాలిన్…

నరేంద్ర మోడీ ‘బంగ్లా జపం’ బెంగాల్ కోసమేనా.!

భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో విదేశీ పర్యటనలకు దూరంగా వున్న ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ 50వ స్వాత్రంత్య దినోత్సవ వేడుకల కోసం వెళ్ళడం గమనార్హం. సరిగ్గా అదే సమయంలో పశ్చిమబెంగాల్ ఎన్నికల…