చంద్రబాబు, వైఎస్ జగన్.. ఇద్దరూ అవి ‘రద్దు’ చేసుకుంటారా.?

వున్నపళంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ‘స్టే’లను రద్దు చేయించుకోవాలట. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల డిమాండ్. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వున్న పళంగా బెయిల్ రద్దు చేసుకోవడంతోపాటు, అక్రమాస్తుల కేసులో పూర్తిస్థాయి వేగవంతమైన విచారణను కోరాలి..’ అన్నది…

నా తలపై తన్నినా పర్వాలేదుః మోడీ

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ బంకురలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన బెంగాళీల అభివృద్దిని మమత బెనర్జీ అడ్డుకుంటుంది అంటూ ఆరోపించారు. ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. దీదీ నా…

చంద్రబాబు, వైఎస్ జగన్.. ఇద్దరూ అవి ‘రద్దు’ చేసుకుంటారా.?

వున్నపళంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ‘స్టే’లను రద్దు చేయించుకోవాలట. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల డిమాండ్. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వున్న పళంగా బెయిల్ రద్దు చేసుకోవడంతోపాటు, అక్రమాస్తుల కేసులో పూర్తిస్థాయి వేగవంతమైన విచారణను కోరాలి..’ అన్నది…

టీఆర్‌ఎస్ భవన్‌లో గన్ తో హల్‌ చల్‌

టీఆర్‌ఎస్ భవన్ కు గన్‌ లు కొత్తేం కాదు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల గన్‌మెన్ లు ఎప్పుడు టీఆర్‌ఎస్ భవన్ లో ఉంటారు. కాని టీఆర్‌ఎస్ నాయకుడు ఒకరు తన వ్యక్తిగత గన్ తో హల్ చల్‌ చేసిన సంఘటన కాస్త…

ఇకపై ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్..?

దేశ ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు మొదలు…

మోడీ కామెడీ.. ఐదేళ్ళ ఇస్తే, 70 ఏళ్ళు వృద్ధి చేస్తారట.!

నరేంద్ర మోడీ ప్రధాని అయి దాదాపు ఏడేళ్ళు కావొస్తోంది. దేశం ఈ ఏడేళ్ళలో సాధించిన అభివృద్ధి ఏంటి.? అనేది ఒక్కసారి ఆలోచిస్తే, అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. అప్పుల కుప్పగా దేశం మారిపోయిందన్న అభిప్రాయం రాజకీయ రంగానికి చెందిన వారి నుంచే కాదు,…

మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చా.. ఆదరించండి: స్టాలిన్

రాష్ట్రంలో కరుణానిధి పాలనను మళ్లీ తీసుకొస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. గుమ్మిడిపూండిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. డీఎంకే అభ్యర్థిగా స్థానికంగా పోటీ చేస్తున్న టీజే గోవిందరాజన్, పొన్నేరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దురైచంద్ర శేఖర్‌లకు మద్దతుగా…

షర్మిలతో సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా దంపతుల భేటీ

తెలంగాణ వైయస్ షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఓ పక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె జిల్లాల్లోని వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశం అవుతున్నారు. పలువురు నాయకులు కూడా ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ…

విశాఖ ఉక్కు విషయమై ప్రభుత్వంకు పవన్‌ సూచన

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుంది. స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రకటించడంతో ఆందోళనలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే కేంద్రంకు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ నిలిపి…

రూపాయి జీతమన్నారు.. ఈ పన్నులేంటి జగన్ సారూ.!

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రికి ప్రభుత్వం నుంచి అందుతోన్న గౌరవ వేతనం ఎంత.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ‘మా ముఖ్యమంత్రి చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టకుని రూపాయి మాత్రమే వేతనం తీసుకుంటున్నారు..’ అని చెబుతుంటారు వైసీపీ నేతలు. అదే…

తెలుగు భాషను ఖూనీ చేస్తూ ప్రమాణస్వీకారం..! ఎవరు.. ఎక్కడంటే..

ఇటివల జరిగిన ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ల ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆయ మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. తిరుపతి కార్పొరేషన్ లో జరిగిన ప్రమాణ స్వీకారంలో ఓ కార్పొరేటర్…

నీ రాజకీయాలు ఏపీలో చూపించుకో..! జేసీ వ్యాఖ్యలపై వీహెచ్ ఆగ్రహం..!

సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోతారని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు మండిపడ్డారు. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ సోనియా, రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి జేసీ ఎవరని ప్రశ్నించారు. జేసీ రాజకీయాలు ఆంధ్రాలో…