ఇరుక్కుపోయిన చంద్రబాబు: ఓ వైపు అలా, ఇంకో వైపు ఇలా.!

రాజధాని అమరావతి ప్రాంతంలోని అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై టీడీపీ నుంచే రెండు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే..…

హిందూ మతంపై ఐపీఎస్ అధికారి వ్యతిరేక వ్యాఖ్యలు.. హిందూ సంఘాల ఆగ్రహం

పెద్దపల్లిలో హిందూ దేవుళ్లను పూజించొద్దు, నమ్మొద్దని ప్రభుత్వ గురుకులాల (స్వేరోస్) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేయడంపై బీజేపీ, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ అధికారులే హిందు మతానికి వ్యతిరేకంగా సంస్థలు నడుపుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని వారు…

పార్టీ ఏర్పాటుపై షర్మిల కీలక ప్రకటన..! తేదీ, వేదిక ఖరారు..

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఖమ్మంలో సమరశంఖం పూరిస్తామని.. ఏప్రిల్ 9న లక్షమందితో ప్రకటన చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. లోటస్ పాండ్ లో ఖమ్మం నేతలతో సమావేశమైన అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణలోని సమస్యలపై మాత్రమే…

ఏం పీకావ్.. అన్నారుగా.! నిజంగానే పీకేసేలా వున్నారహో.!

ఆంధ్రపదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వున్నపళంగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు షురూ చేయాల్సి వచ్చింది. అమరావతి భూ కుంభకోణం (అసైన్డ్ భూముల వ్యవహారం) నేపథ్యంలో సీఐడీ తనకు జారీ చేసిన నోటీసులపై చంద్రబాబు కంగారుపడుతున్నారు. నిజానికి,…

వెంట్రుక కూడా పీకలేరు: నారా లోకేష్‌

ఏపీ ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ నాయకులపై పెడుతున్న అక్రమ కేసులను జనాలు చూస్తున్నారని ప్రతి ఒక్కదానికి కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అంటూ ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నారా…

ఎస్ఈసీకి షాక్: పరిషత్ ఏకగ్రీవాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అదేంటో, స్థానిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రెండో సీజన్ ప్రారంభమయ్యాక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది న్యాయస్థానాల్లో. చాలా విషయాల్లో ఎస్ఈసీ కి ఎదురు దెబ్బలు తగిలాయి, తగులుతూనే వున్నాయి. మాటలు తూలుతున్న మంత్రుల విషయంలో, ఓటర్లను…

బలుపు కాదు వాపు: అప్పుడు జగన్.. ఇప్పుడు పవన్.!

నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీద ఎలాంటి విమర్శలు చేశారో.. అవన్నీ, సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘అది గెలుపు కాదు.. బలుపు..…

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక: డిపాజిట్లు రావట.. నిజమేనా.!

పంచాయితీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకీ, లోక్‌సభ ఉప ఎన్నికలకీ చాలా తేడా వుంది. కానీ, అధికార వైసీపీ మాత్రం, ‘ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రావు. అసలు అభ్యర్థులే దొరకరు..’ అంటోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. తెలంగాణలో తమకు ఎదురే లేదని…

జనసేనాని పవన్ కళ్యాణ్ తక్షణ కర్తవ్యమేంటి.?

ఇటు సినిమాలు, అటు రాజకీయాలు.. రెండు పడవల మీద ప్రయాణం అంత తేలికేమీ కాదు. అయినాగానీ, అత్యంత చాకచక్యంగా చేసి చూపించగలడంటూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద తనకున్న నమ్మకాన్ని మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి…

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంపు రాజకీయం

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. ఇంతటి వైసీపీ హోరులో కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ గెలిచింది. పట్టణంలో ఉన్న 36 వార్డుల్లో టీడీపీకి 18 స్థానాలు వస్తే.. వైసీపీ 16 స్థానాల్లో గిలిచాయి. ఒక ప్రాంతంలో…

ప్రజలను తిట్టిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పారు: విజయసాయి రెడ్డి

విజయవాడ, గుంటూరుల్లో ప్రజలను తిట్టి, రెచ్చగొట్టిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. హైదరాబాద్ లో పాచి పనులకు వెళ్తారా అని ప్రశ్నించిన…

బీజేపీ ఫుల్ గేమ్ ఆడితే టీఆర్ఎస్ కు మైండ్ బ్లాంకే: కిషన్ రెడ్డి

బీజేపీ పూర్తిస్థాయి ఆట మొదలుపెడితే ఇష్టారీతిన కామెంట్స్ చేస్తున్న టీఆర్ఎస్ కు దిమ్మ తిరిగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. బాధ్యతలు, హామీలు మరచి మంత్రి కేటీఆర్ ప్రభుత్వంలోని అన్ని శాఖలపై పెత్తనం…