మంత్రి రాసలీలల సీడీలో ఉన్న మహిళ ఎక్కడ?

కర్ణాటక మాజీ మంత్రి రమేష్‌ జార్కిహోళి రాసలీలల వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. ఇప్పటికే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన రమేష్ జార్కిహోళి విచారణకు పూర్తిగా సహకరిస్తాను అంటూ పేర్కొన్నాడు. మరో వైపు జార్కిహోళి రాసలీలల…

రిపబ్లిక్ టీవీ ఉవాచ: జగన్ సన్నిహితుల ఆర్థిక అక్రమాలపై కేంద్రం గుస్సా.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితులైన కొందరు వైసీపీ ముఖ్య నేతల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టిందా.? ఆయా వ్యక్తులు నిర్వహిస్తోన్న సంస్థల ‘ఆర్థిక వ్యవహారాల్లో లొసుగుల్ని’ కేంద్రం గుర్తించిందా.? ఈ విషయమై కొందరు…

బాలయ్య ప్రచారం.. ‘చేతులు కాలాక’ ఉపయోగమేంటో.!

తెలుగుదేశం పార్టీ నిండా మునిగిపోయింది.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో ప్రయోజనమే లేదు. కానీ, వున్నంతలో ఉనికిని చాటుకోవాలన్న ఆరాటం తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినాయకత్వం శ్రీకారం చుట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు…

మొన్న రజనీకాంత్, నిన్న శశికళ.. తెరవెనుక ఏం జరిగిందో.!

కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నానంటూ హడావిడి చేసిన రజనీకాంత్, అనూహ్యంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, రాజకీయ ఆలోచనల్ని విరమించుకున్నారు. రజనీకాంత్‌ తర్వాత శశికళ కూడా అంతే హడావిడి చేశారు. ఆసుపత్రిలో చేరారు, ఆ తర్వాత బయటకొచ్చి.. హంగామా చేసినా, చివరికి ఆమె…

శశికళను ఆహ్వానించండి.. షా సూచన

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే మరియు బీజేపీ కూటమి గెలుపు సాధించాలంటే ఇప్పుడు ఉన్న బలం సరిపోదని మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి అయిన శశికలను రంగంలోకి దించాల్సిందే అంటే అమిత్‌ షా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. శశికళ ఇప్పటికి కూడా అన్నాడీఎంకే…

చేసింది తప్పు కాకపోయినా.. సీనియర్లే నన్ను టార్గెట్ చేశారు: రాహుల్ గాంధీ

యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలో ఎన్నికలు జరగాలని తాను పట్టుబట్టడంతోనే పార్టీ సీనియర్ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఓ యూనివర్శిటీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాహుల్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటివల జీ-23…

కాంగ్రెస్ ప్రచారంలో ప్రియాంక.. టీ తోటల్లో కార్మికురాలిగా..

కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవానికి ప్రియాంక, రాహుల్ శక్తి మేర కృషి చేస్తున్నారు. ఈమేరకు రాహుల్ తమిళనాడులో పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రియాంక అసోం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానిక మహిళలు, కార్మికులు, రైతులను నేరుగా కలుసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వ…

ఎయిర్‌పోర్టు డ్రామా తర్వాత ఏంటి చెప్మా.?

అసలేం జరుగుతోంది ఆంధ్రపదేశ్‌లో.? పోలీసు అధికారులు దండం పెట్టి మరీ ఎయిర్‌పోర్ట్‌లో బైటాయించిన ప్రతిపక్ష నేత చంద్రబాబుని బతిమాలుకున్నారు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం, ఎయిర్‌పోర్టులోనే దీక్ష చేస్తున్నారు. మంచినీళ్ళు కూడా తీసుకోలేదట ఉదయం నుంచీ. ఆయన నీరసించిపోతున్నారంటూ టీడీపీ శ్రేణులు…

ఢిల్లీకి సీఎం జగన్.. ఏపీలో మతమార్పిడులపై బీజేపీ ‘సోషల్’ గుస్సా.!

ఆంధ్రపదేశ్‌ లో మత మార్పిడుల అంశం మరోమారు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికార వైసీపీ, రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడుల్ని ప్రోత్సహిస్తోందన్నది భారతీయ జనతా పార్టీ ఆరోపణ. తాజాగా గుంటూరు జిల్లాలోని ఎడ్లపాడులో అక్రమంగా ‘క్రిస్టియన్ మాఫియా’ నిర్మాణాల్ని చేపడుతోందంటూ బీజేపీ ముఖ్య…

కరోనాకి వ్యాక్సిన్ సరే.. దేశానికి వ్యాక్సిన్ ఏదీ.?

కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికించేసింది.. వణికించేస్తూనే వుంది. ‘కొత్త వైరస్ ఏదో వచ్చిందట కదా.. అది చాలా ప్రమాదకమైనదట కదా..’ అన్న భయాందోళనలు కింది స్థాయిలో పెరిగిపోతున్నాయి. ‘అబ్బే, కరోనా ముప్పు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే మన దేశానికి తక్కువే..…

టీఆర్ఎస్ పథకాలనే బీజేపీ కాపీ కొట్టింది.. వాళ్లకెందుకు ఓటేయాలి?: హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలనే కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు ఓటేస్తే వచ్చే లాభం ఏమీ లేదని.. వారికంటే మనకే నెట్ వర్క్ ఎక్కువుందని అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని…

కేసీఆర్ వి పిచ్చి సర్వేలు..! దుబ్బాక, జీహెచ్ఎంసీల్లో రుజువైంది అదే: విజయశాంతి

తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోన్న బీజేపీ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే సాగర్ లోనూ పునరావృతం చేయాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటివలే బీజేపీలో చేరిన నటి విజయశాంతితో…